Andhra Pradesh: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. గురుకులం సిబ్బందికి మంత్రి సవిత హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 03, 2026 4:31 AM IST తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ మంత్రి సవిత Andhra Pradesh: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులను ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు….

Read More

బెంగాల్‌లో ప్రచార హోరు – Visalaandhra

పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్‌గంజ్(కోల్‌కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది….

Read More

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి…

Read More

Divyang shakti scheme: నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: * ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. * వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె…

Read More

ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి.. 46 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! Andhra Pradesh heat wave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల…

Read More

మళ్లీ ‘పులి’ సంచారం – Visalaandhra

హడలెత్తుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులుపోలవరం: గత నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తోన్న పెద్ద పులి… మళ్లీ దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ … పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి…ఇప్ప్పుడు గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది….

Read More

Annamayya district | శ్రీరేణుకా ఎల్లమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన జాతరలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. యువతులతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడంపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అశ్లీల ప్రదర్శనలు సంస్కృతిని మంటగలుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. Source link

Read More

రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ

రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులను కేంద్రం నిరోధించిందంటూ ఆరోపణలుతమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ వర్గాలులోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు…

Read More

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

Swarna Andhra Swachh Andhra: తల్లికి వందనం రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్యక్రమంలో చంద్రబాబు చేపట్టిన పనులు, చర్యలు: సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రజలతో నేరుగా సంభాషించారు. ఇందిరా నగర్, హడ్కో కాలనీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించారు. జన సమ్మేళనంలో ప్రజలతో కలిసి మాట్లాడుతూ, విక్టరీ సంకేతాలు చూపిన బాబు, యువత, మహిళల ముఖాల్లో…

Read More