ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున…

Read More

Live-in Relationship: సహజీవనం చేస్తున్నవారికి కేంద్రం శుభవార్త.. రోజులు మారాయ్!

Live-in Relationship: ఒకప్పుడు సహజీవనం అంటే అదో పెద్ద నేరం. కానీ ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కోట్ల మంది సహజీవనం చేస్తున్నారు. అందుకే కేంద్రం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. Source link

Read More

పూణె వైద్యుడుకి సైబర్ నేరగాళ్లు టోకరా

రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు (75) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కికున్నారు. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగు కుంభకోణంలో రూ.12.31 కోట్లు నష్టపోయారు. జనవరి నెల చివరివారంలో గుర్తుతెలియని నంబరు నుంచి వైద్యునికి ఓ సందేశం వచ్చింది. అందులో కొన్ని షేర్లను సిఫార్సు చేసి, ఓ లింకు ఇచ్చారు. ఆ లింకుపైన క్లిక్ చేయడంతో వైద్యుడిని ప్రత్యేక వాట్సప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీని పోలిన ఓ…

Read More

చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..

చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు,…

Read More

Vizag Shocking Crime: అందుకే మౌనికను చంపి ముక్కలు చేశా.. కస్టడీలో కక్కిన నిజాలు ఇవే | ట్రెండింగ్

Last Updated:Apr 09, 2026 11:55 AM IST Viral News: ఒక మనిషి సాటి మనిషిని అత్యంత కిరాతకంగా చంపారంటే వాళ్ల వల్ల హాని మనకు హాని జరుగుతుందనే భయం అయినా ఉండాలి..? లేదంటే వాళ్ల వల్లమ పరువు పోతుందనే కారణం అయినా అయి ఉండాలి. విశాఖపట్నం ఎల్వీనగర్‌లో పది రోజుల క్రితం మౌనిక అనే యువతి హత్య కేసు విచారణలో పోలీసులు నిందితుడ్ని లోతుగా ప్రశ్నిస్తే .. నమ్మలేని నిజాలు కక్కాడు రవీంద్ర. +…

Read More

Temple Controversy: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం.. సోషల్ మీడియా వీడియోపై దేవస్థానం సీరియస్! |

Last Updated:Mar 29, 2026 1:00 PM IST శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది. + శ్రీకాళహస్తిలో స్కామ్ అంటూ వైరల్ అవుతున్న వీడియో..! శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200…

Read More

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు.. ఇప్పుడు మరింత సులభం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పూర్తి వివరాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1. ఆన్‌లైన్ విధానం: ఇంటి నుండే దరఖాస్తు చేసుకోండి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చిరునామా మార్పును పూర్తి చేయవచ్చు. దీని కోసం కింది దశలను అనుసరించాలి: వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ‘పరివాహన్.జీఓవీ.ఇన్’ (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీసెస్ ఎంపిక: హోమ్ పేజీలో ఉన్న ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ – ఏపీ’ని ఎంచుకోవాలి. వివరాల నమోదు: అనంతరం ‘ఛేంజ్…

Read More

Tiger Alert: ఫేమస్ టూరిస్ట్‌ ప్లేసులో తిష్ట వేసిన పెద్దపులి.. పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరిక

Tiger Alert: రంపచోడవరం మండలం రాజువొమ్మంగి పరిసర ప్రాంతంలో దోబూచులాడిన పెద్దపులి ఒక్కసారిగా మరల రూట్ మార్చి కాకినాడ జిల్లా దాదాపు దూరం ప్రయాణం చేసి దారపల్లి వాటర్ ఫాల్స్ సమీప ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. Source link

Read More

Fire Accident: హార్సిలీహిల్స్‌ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన 600 ఎకరాల ఫారెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 01, 2026 8:12 AM IST AP News: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో ఈ సంఘటన జరిగింది. fire Horsley Hills Forest Fire: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా…

Read More

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More