Vijayawada Weather Forecast: ఒకవైపు ఉక్కపోతతో కూడిన ఎండ.. మరోవైపు ఉరుములతో వర్షం.. విజయవాడ వెదర్ రిపోర్ట్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 4:43 AM IST ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం అనూహ్యంగా మారే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. విజయవాడలో సాధారణంగానే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, వ్యాపార రాజధాని విజయవాడలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. కృష్ణా నదీ తీరాన ఉన్న ఈ నగరంలో ఈ శనివారం వాతావరణం…

Read More

కడలి కపోతేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతలు కాశీ అనుసంధానం విశ్వాసం. Kadali Kapotheswara Swami sheds light on Kashi Mukti belief | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 12, 2026 5:03 PM IST కడలి కపోతేశ్వర స్వామి క్షేత్రం కాశీతో అనుసంధానమైన జల విశ్వాసం, ప్రత్యేక సంప్రదాయాలతో భక్తులను ఆకర్షిస్తూ “కడలి కాశీ”గా ప్రసిద్ధి చెందింది. + అక్కడ కోనేరులో బిల్వంవేస్తే కాశీలో తేలుతుంది.. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన చరిత్ గోదావరి తీర ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలోని కపోతేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి నడుమ…

Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు…

Read More

అయ్యప్ప సేవా సమితి సేవలు ఎనలేనివి… తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-సేవ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అయ్యప్ప సేవా సమితి వారి సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు సోమవారం నందిగామ మెయిన్ బజార్ లో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఆమె స్థానిక కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు మొదటి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రజాసేవలో కొనసాగుతున్న అయ్యప్ప సేవాసమితి…

Read More

టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం – Visalaandhra

. ఫైనల్‌లో టీమిండియా దెబ్బకు కివీస్ విలవిల. 96 పరుగుల తేడాతో సూర్యసేన ఘన విజయం. అభిషేక్, ఇషాన్, సంజూ ఊచకోత. బుమ్రా`4, అక్షర్‌కు 3 వికెట్లు అహ్మదాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి 96పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2007, 2024లో…

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More

రాజీనామా ప్రసక్తే లేదు

టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు . బీజేపీ విజయం కుట్రపూరితం. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని…

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More

Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా…

Read More