Today Top 10 News: ఈరోజు టాప్ 10 ముఖ్య వార్తలు.. 2 నిమిషాల్లో చదివేయండి?

Today Top 10 News Headlines: ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమైన 10 వార్తలను ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తున్నాం. రాజకీయాలు, సినిమా, ఆర్థికం, క్రీడలు, టెక్నాలజీ సహా అన్ని రంగాల తాజా అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. Source link

Read More

పెట్టుబడుల ప్రవాహం – Visalaandhra

మరో రూ.29,021 కోట్లకు ఆమోదం27 ప్రాజెక్టులు`22,407 ఉద్యోగాలుఇప్పటివరకు రూ.9,03,726 కోట్ల పెట్టుబడులు రాక15వ ఎసఐపీబీ సమావేశంలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి మరో రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపీపీ సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More

గురిపెట్టి కొట్టాలి – Visalaandhra

. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం. పోరాటాలకు ఆకాశమే హద్దు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన…

Read More

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. లీగల్ నోటిసులు పంపిన హెరిటేజ్ ఫుడ్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 9:55 PM IST Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది News18 Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార…

Read More

36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు..

అధ్యక్షులు జయంతి వినోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తేరు బజారులో గల వాసవి కళ్యాణ మండపం (కొత్త సత్రం) లో ఫిబ్రవరి 21 శనివారం, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఉపనయనం, అనంతరం 10 గంటల నుండి 11 లోపు వివాహ మహోత్సవ వేడుకలతో పాటు విందు భోజనం కూడా ఉంటుందని తెలిపారు. రెండు రోజులపాటు 36వ…

Read More

Heavy Police Deployment in Andhra University | ఏయూలో టెన్షన్..టెన్షన్!

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ‘శాఖ’ నిర్వహించడం వివాదానికి దారితీసింది. నాన్ బోర్డర్స్‌కు క్యాంపస్‌లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్కులర్ జారీ చేసినప్పటికీ, పోలీసులు సమక్షంలోనే కార్యక్రమం నిర్వహించబడినట్లు సమాచారం. భారీగా పోలీసుల మోహరింపు, క్యాంపస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం, విద్యార్థుల్లో ఆందోళన Source link

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా…

Read More

రాష్ట్రపతి సమక్షంలో 72 యుద్ధ నౌకల పరేడ్.. విశాఖలో హిస్టారిక్ ఈవెంట్..! INS Vikrant power demonstration in Visakhapatnam in 2026. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 18, 2026 6:00 PM IST విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో INS విక్రాంత్, INS సుమేధా, ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  సముద్ర తీర నగరం విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వైభవానికి వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా ప్రపంచ దేశాల నౌకాదళాలు, ఆధునిక యుద్ధ నౌకలు,…

Read More

గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి..

9 మంది అరెస్ట్ – రూ.1.85 లక్షలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం విశాలాంధ్ర–కదిరి: పట్టణంలోని గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1,85,000 నగదు మరియు 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివన్నారాయణ స్వామి, పట్టణ సీఐ డీవీ నారాయణరెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి…

Read More