Hyderabad Weather Forecast: హైదరాబాద్‌‌లో భానుడి విశ్వరూపం.. తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 4:30 AM IST నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ Hyderabad Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం తన ప్రభావాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ…

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

Chicken Price Today: తెలుగు రాష్ట్రాల్లో కోడి కూర ధరలకు రెక్కలు.. కేజీ ఎంతంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 09, 2026 1:55 PM IST Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. chicken price Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా…

Read More

ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు,…

Read More

బంగారు రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు – Visalaandhra

. రూ.2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్. ముడి బంగారం, బిస్కెట్లపై రుణం ఇవ్వరు. 22 క్యారెట్ల ఆధారంగానే విలువ లెక్కింపు. మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన విశాలాంధ్రబ్యూరో – అమరావతి: అత్యవసర సమయంలో ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందే రోజులు ఇక కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనలతో గోల్డ్ లోన్‌ల ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే విజయవాడ రీజియన్ పరిధిలోని వివిధ బ్యాంకులు ఈ…

Read More

Weather Forecast: ఏపీలో వింత వాతావరణం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త, పగలు ఎండ సాయంత్రం పిడుగులతో వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 09, 2026 7:50 AM IST Weather Forecast: రాష్ట్రంలో మూడు రోజులు ఎండ తీవ్రత, ఉరుములు పిడుగులతో జల్లులు కొనసాగనున్నాయి, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో వర్షాలు, ప్రజలు చెట్ల కింద నిలవొద్దని హెచ్చరిక ఏపీలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు..! రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ…

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

Animal Caretaker: వీధి కుక్కలకు అతని ఇల్లే గెస్ట్ హౌస్, రెస్టారెంట్.. మూగజీవాల కోసం పెళ్లి కూడా త్యాగం చేసిన వ్యక్తి |

Last Updated:May 14, 2026 5:59 PM IST Animal Caretaker: మనిషికి మనిషే శత్రువుగా ఫీలవుతున్న ఈరోజుల్లో మూగజీవాలు, సాదు జంతువుల పట్ల దాతృత్వం ప్రదర్శించడం, వాటి ఆలన, పాలనతో పాటు సంరక్షించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కాని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని చూస్తే వీధి కుక్కల కోసమే అతని జీవితాన్ని త్యాగం చేస్తున్నాడని అందరూ అంటారు. Source link

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More