పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

Budh Uday 2026: 4 రోజుల తర్వాత వీళ్ల జాతకంలో మార్పు.. ఆర్థిక పురోగతి, మీ రాశి ఉందా..? |

బుధుడు ఉదయించడంతో ఒక వ్యక్తి ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యాలు , కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో విద్యార్థులు తమ అధ్యయనాలలో బాగా రాణించగలరు, వ్యాపారవేత్తలు, నిపుణులకు కొత్త ప్రణాళికలు, అవకాశాలు ఉద్భవించగలవు. మీడియా, రచన, ఐటీ, విద్య , కమ్యూనికేషన్‌కు సంబంధించిన రంగాలలో కూడా లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు ఉదయించడం ఏ రాశులకు శుభప్రదమో తెలుసుకుందాం. న్యూస్18 గుజరాత్‌లో ప్రచూరించిన కథనం ప్రకారం ఈ కింది రాశుల వారికి శుభశూచకాలు కనిపిస్తున్నాయి….

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ ఢమాల్.. భారీగా డౌన్.. ఇప్పుడు ఎంతంటే? |

గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు గత వారం రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత శనివారం రోజు పెరిగిన బంగారం ధరలు.. సోమవారం (మార్చి 9, 2026) నాడు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒకే రోజు తులం…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More

బౌలర్లే కొంప ముంచారు

హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…

Read More

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు…

Read More

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి…

Read More

AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….

Read More

Tribal Welfare: ఏపీలో ఆదర్శ కలెక్టర్.. ఆయన వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి మళ్లీ స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:20 PM IST రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు + ఆకలెక్టర్ వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి…

Read More