వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా శ్రీనివాస లక్ష్మీకళ్యాణం.. నాలుగు గ్రామాల ఆధ్యాత్మిక మహోత్సవం! N Suravaram Srinivasa Lakshmi Kalyanam celebrated grandly | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 24, 2026 9:57 PM IST ఎన్.సురవరం గ్రామంలో శ్రీనివాస లక్ష్మీకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నాలుగు గ్రామాల భక్తులు ఐక్యంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. + నాలుగు గ్రామాలు పండుగ శ్రీనివాసుని కల్యాణం గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రామాల ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన శ్రీనివాసుని లక్ష్మీకళ్యాణ మహోత్సవం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు…

Read More

వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం..

-ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అడ్డపల్లకి-గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల…

Read More

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 10:25 PM IST AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో 55 అంశాలకు ఆమోదం తెలిపింది. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు, విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ, పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. News18 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై…

Read More

ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా తప్పక న్యాయం జరుగుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొని రెవెన్యూ, భూవివాదాలు , సంక్షేమ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు ,ఇతర పరిపాలనా సమస్యలకు సంబంధించిన 11 వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది అన్నారు. ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖల…

Read More

ఐదుగురి ప్రాణాలు తీసిన కల్తీ పాలు కేసులో షాకింగ్ ట్విస్ట్.. విషం పాలలోనా.. నీళ్లలోనా.. దర్యాప్తులో షాకింగ్ అనుమానాలు..!

రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో గణేష్ సరఫరా చేసిన పాలలో కల్తీ怀疑తో ఐదుగురు మృతి, తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స; దర్యాప్తు కొనసాగుతోంది. Source link

Read More

సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..

సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా…

Read More

Tirupati: హాస్టల్ రూంలో బీటెక్ స్టూడెంట్ బలవన్మరణం.. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది..?

BHUVANA SUICIDE: కూతుర్ని ఉన్నతమైన చదువులు చెప్పించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. Source link

Read More

జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి

భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం.. జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి…. మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి… జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి… విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027…

Read More

Heart Transplantation: మృత్యువుతో పోరాడి గెలిచిన కదిరి యువకుడు.. మంత్రి సత్య కుమార్ చొరవతో నిలిచిన ప్రాణం!

ఎం. చరణ్ కుమార్‌కు వైదేహి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది, ప్రజలు అభినందనలు తెలిపారు. Source link

Read More

ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.అదేవిధంగా, జాతీయ…

Read More