CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…


