CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…

Read More

మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్

-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి…

Read More

శ్రీవారి వస్త్రాలు కొనాలా..? తిరుమల భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. తేదీలు ఇవే..! ttd-online-e-auction-makes-srivari-vastralu-available-to-devotees |

Last Updated:Feb 25, 2026 7:00 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 2 నుంచి 9, 2026 వరకు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. భక్తులకు అరుదైన అవకాశం. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలం ద్వారా వస్త్రాలు కొన్ని అవకాశం తేదీలు ఇవే. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పించింది. శ్రీవారికి మరియు అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం…

Read More

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. Source link

Read More

Bomb Threat Mail to Visakha Court | విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు | #local18V

విశాఖపట్నంలో ‘బాంబు పేలుతుంది జాగ్రత్త’ అంటూ తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్ ప్రజలను, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిల్‌లో పేర్కొన్న సమయానికి బాంబు పేలుతుందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గంటల తరబడి సోదాలు చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అవి కేవలం తప్పుడు మెయిల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.#Vizag #BombThreat #VizagCourt Source link

Read More

సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని,…

Read More

డ్రగ్స్ జోలికి పోవద్దు

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి : సి ఐ సురేష్ – భాష్యం లో అవగాహన సదస్సు విశాలాంధ్ర – మండపేట : యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని టౌన్ సి ఐ సురేష్ అన్నారు. స్థానిక భాష్యం స్కూల్ లో మంగళవారం సి ఐ సురేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం ఇదే మా సంకల్పం పేరిట అవగాహనా సదస్సు నిర్వహించారు….

Read More

విశాఖపట్నంలో బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్స్ కలకలం, పోలీసులు అలర్ట్. Bomb threat fake mails stir in Visakhapatnam cyber investigation | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 25, 2026 3:36 PM IST విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్ రావడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు…! క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు తాజాగా అనంతపురంలో కలకలం రేపిన బాంబు బెదిరింపు మెయిల్ ఘటన మరువకముందే.. విశాఖపట్నంలో మరోసారి అలాంటి ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కోర్టు వ్యవస్థలతోనే ఆటలాడుతున్న…

Read More

పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ – Visalaandhra

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులుఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రిమానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో…

Read More

విశాఖపట్నం ఆరిలోవలో వరుస హత్యలు స్థానికుల్లో భయాందోళన. Arilovala serial murders Police investigation reveals Demudu truth | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 25, 2026 2:41 PM IST ఆరిలోవలో వరుస హత్యలు, దుర్గ హత్యలో భర్త దేముడు అరెస్ట్, స్థానికులు భయాందోళనలో, పోలీసులు గస్తీ పెంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరిలోవలో మరో హత్య..! భార్యను చంపి ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్న భర్త విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11వ తేదీన మహిళ హత్య–దోపిడీ కేసు సంచలనం సృష్టించగా, ఆ కేసు…

Read More