ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి

డా. జె. రవీంద్రనాథ్8978131585 క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా,…

Read More

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?..

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దోఁ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో…

Read More

News Updates Today: సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరం రన్ వేను ఢీ కొట్టిన ఇరానియన్ డ్రోన్ |

News Updates:  ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, టెహ్రాన్ ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉమ్మడి దాడులలో, ఇరాన్ సుప్రీం నాయకుడు,ఆయతుల్లా అలీ ఖమేనీ, అతని కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడితో పాటు చంపబడ్డాడు. ఆ తర్వాత,ఇరాన్ దాడులను ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  బీరుట్, ఒమన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది….

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

Walkers Protest Against Entry Fee at Alipiri |అలిపిరిలో వాకర్స్ నిరసన ఎంట్రీ ఫీజుపై వివాదం|#local18v

ప్రవేశ రుసుము కడితేనే వాకింగ్ కి ఎంట్రీ..తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన..! తిరుపతి నగరంలోని అలిపిరి మార్గం సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. అలిపిరి సమీపంలో ఉన్న దివ్యారామం నగరవనంలో వాకింగ్ చేయడానికి అటవీశాఖ నెలకు రూ.100 ప్రవేశ రుసుము విధిస్తూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలంగా ఉచితంగా వాకింగ్‌కు అనుమతించిన ఈ నగరవనంలో అకస్మాత్తుగా రుసుము విధించడం సరైంది కాదని వారు అభ్యంతరం తెలిపారు….

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..పెరిగిన పసిడి, వెండి ధరలు

ఇవాళ‌ ఒక్కరోజే 3 శాతానికి పైగా పెరిగిన పసిడి, వెండి ధరలు7 శాతానికి పైగా ఎగబాకిన ముడి చమురు ధరలుమధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ‌ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.వివరాల్లోకి వెళితే… ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్…

Read More

Tollywood: సాంప్రదాయని సుద్దిని సుద్దపూసని మూవీలో లయ రీఎంట్రీ.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుకోవచ్చంట | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Mar 02, 2026 9:18 AM IST Tollywood:శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం Tollywood: శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న…

Read More