రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ బీచ్.. కేరింతలతో కిక్కిరిసిన సాగర్ తీరం..! Holi celebrations in Visakha with grandeur Beach Road filled with colors. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 8:56 PM IST విశాఖపట్నంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోర్ట్ స్టేడియం, బీచ్ రోడ్, ఆక్సిజన్ టవర్స్ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రంగులతో సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత సముద్రంలో స్నానాలు చేశారు. + విశాఖ సాగర్ తీరంలో రంగురంగుల హోలీ సెలబ్రేషన్స్ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వసంత ఋతువుకు స్వాగతం పలికే…

Read More

మత సామరస్యం చాటుదాం

ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నంఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన…

Read More

BR Naidu: ‘ఇకపై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేస్తే కఠిన చర్యలు’.. బీఆర్ నాయుడు వీడియో కేసులో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 10:43 PM IST TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు br naidu TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై…

Read More

ఎదురుచూపులు

. అర్హులను అనర్హులుగా ప్రకటించిన అధికారులు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకులు. పోలవరం నిర్వాసితుల ఆక్రందనలు విశాలాంధ్ర-కుక్కునూరు:అవి రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు… కూలి పనులు చేసుకొని కడుపు నింపుకునే సాధారణమైన జీవితాలు. సాగునే ఉపాధిగా నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న ఏజెన్సీ బిడ్డలు… పచ్చని ప్రకృతిలో అభయారణ్యం మధ్య జీవిస్తున్న కర్షకులు… వారంతా ఓ బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఆస్తులు, భూములు కోల్పోయి చరిత్రపుటల్లో నిలిచిన త్యాగధనులు… ప్రాజెక్టు నిర్మాణం…

Read More

Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు

విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా…

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

హోలీ సంబరాలలో మంత్రి సవిత..

విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో…

Read More

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More

ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత

విశాలాంధ్ర-​రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.​అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.​కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి…

Read More