Headlines

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు.. వారంలో ఇది రెండోసారి

దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై సుమారు 90 పైసల వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగినట్లు తెలుస్తోంది….

Read More

ఘనంగా ఘంటసాల వర్ధంతి – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల…

Read More

Animal Caretaker: వీధి కుక్కలకు అతని ఇల్లే గెస్ట్ హౌస్, రెస్టారెంట్.. మూగజీవాల కోసం పెళ్లి కూడా త్యాగం చేసిన వ్యక్తి |

Last Updated:May 14, 2026 5:59 PM IST Animal Caretaker: మనిషికి మనిషే శత్రువుగా ఫీలవుతున్న ఈరోజుల్లో మూగజీవాలు, సాదు జంతువుల పట్ల దాతృత్వం ప్రదర్శించడం, వాటి ఆలన, పాలనతో పాటు సంరక్షించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కాని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని చూస్తే వీధి కుక్కల కోసమే అతని జీవితాన్ని త్యాగం చేస్తున్నాడని అందరూ అంటారు. Source link

Read More

National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…

Read More

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు. దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా…

Read More

POCSO Case: గోదావరి జిల్లాలో దారుణం.. 9వ తరగతి బాలికపై నలుగురు అత్యాచారం.. రెండేళ్లుగా నరకం చూపించిన కామాంధులు.. | వెస్ట్ గోదావరి వార్తలు (West Godavari News)

Last Updated:May 19, 2026 4:22 AM IST POCSO Case: పాలకోడేరు విస్సాకోడేరు మైనర్ బాలికపై వెంకట గణేష్, దుర్గ మహేష్, భోగేశ్వరరావు, లక్ష్మణుడు లైంగిక దాడులు, బాలిక ఐదు నెలల గర్భం, POCSO కేసులు నమోదు News18 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన సమాజంలో కామాంధులు రెచ్చిపోయి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై వరుసగా అరాచకానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటానని…

Read More

Helmet Campaign: హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపితే పోలీసులే డబ్బులిస్తారు.. ఇలా చేయండి చాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 12:56 PM IST Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. + హెల్మెంట్ పెట్టుకో…బహుమతి అందుకో  ఇది చిత్తూరు జిల్లాలో విన్నూతన కార్యక్రమం Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన పెంపొందించేందుకు చిత్తూరు…

Read More

సంక్షేమ పథకాల నుంచి అంతర్జాతీయ చెల్లింపుల వరకు డిజిటల్ రూపాయి..

ఆర్బీఐ కీలక నిర్ణయందేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు చిల్లర వ్యాపార రంగంలోనూ డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ కరెన్సీ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ ప్రాంతాల్లో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

AP News: భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీలో.. అది స్టీల్ ప్లాంట్ కాదు స్టీల్ సిటీ: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:07 PM IST CM Chandrababu: రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ పరిశ్రమను కేవలం 20 నెలల్లోనే సాకారం చేసి చూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన అభినందించారు. chandra babu…

Read More