Tribal Welfare: గిరిజన ప్రాంతాల అభివృద్దికి వందల కోట్ల నిధులు.. అక్కడ రూ.490 కోట్లతో పనులకు శ్రీకారం |
Last Updated:Apr 08, 2026 5:22 PM IST Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ. 490 కోట్లతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. + 490 కోట్లతో సాలూరు అభివృద్ధికి శ్రీకారంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రా Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ…


