వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్…

Read More

International Womens Day 2026: ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంపాదనే ఎక్కువ.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:08 PM IST International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More

చేయి పనిచేయకపోయినా ఆత్మస్థైర్యం తగ్గలేదు.. జాతీయ స్థాయికి చేరిన విజయనగరం అమ్మాయి..!

పి. హేమవతి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జాన్నివలస గ్రామానికి చెందిన పారా క్రీడాకారిణి. బీటెక్ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. Source link

Read More

Tiger spotted in Kakinada district causing panic among residents. మూడేళ్ల తర్వాత ఆ జిల్లాల్లో పెద్దపులి రీఎంట్రీ.. ఆవు–దూడ బలి..ప్రజలకు అటవీశాఖ అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 3:04 PM IST కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. + కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన పెద్దపులి..పెడుతూ పెడుతూ దాడి ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో…

Read More

Miracle Bull: కలియుగాన్ని షేక్ చేస్తున్న ఎద్దు ప్రవర్తన.. ఇది సైన్స్‌కే సవాల్, అంతు చిక్కని మహిమ | ట్రెండింగ్

Last Updated:Mar 08, 2026 1:42 PM IST Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును  తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు. + చిత్తూరు జిల్లాలో కలియుగాన్ని షేక్ చేస్తున్న కర్ణాటక వింత దృశ్యం…ఇది సైన్స్ కే Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి…

Read More

కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

ప్రతిరోజు అన్నదానం.. ఆకలితో ఉన్నవారికి ఆశగా మారిన కాకినాడ దంపతులు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 1:06 PM IST గొర్రెల శివరామకృష్ణ-సత్యవేణి దంపతులు రామకృష్ణ నగర్‌లో నిరుపేదలకు ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరస్వతి విద్యా సేవా సమితి ద్వారా ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందిస్తున్నారు. + ఏపీలో నిత్యం అన్నం పెడుతున్న అన్నపూర్ణలు..  ఆకలి అని అడగకముందే ఆకలిని గుర్తించి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఒక పెద్దావిడ మారిపోయింది. డబ్బు, ఆస్తి, భోగభాగ్యాలు ఇవన్నీ శాశ్వతం కావని, కానీ మన చేత్తో పెట్టిన పిడికెడు…

Read More

Bengal Yuva Sathi scheme: బెంగాల్‌లో యువ సాథి పథకం అమలు. నిరుద్యోగులకు నెలకు రూ.1,500. ఏపీ సంగతేంటి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

యువ సాథి పథకం: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగ్లార్ యువ సాథి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించారు. మొదట ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చనే ఉద్దేశంతో.. మార్చి 7నే దీన్ని ప్రారంభించి నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారని డెక్కన్ హెరాల్ట్ రిపోర్ట్ చేసింది. అర్హతలు…

Read More

మొదటి సారి ఎమ్మెల్యేలు.. కానీ సభలో సీనియర్లకే సవాల్.. సమస్యలపై గళమెత్తిన ముగ్గురు మహిళా నేతలు..! Three Women MLAs Deliver Courageous Speeches in AP Assembly. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 10:59 AM IST ఏపీ అసెంబ్లీలో మిరియాల శిరీష దేవి, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. గిరిజనుల, రహదారుల, మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. + పొగడ్తలు కాదు పనిచేయాలి అసెంబ్లీలో దుమ్ములేపిన ముగ్గురు మహిళలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, సభలో వారు మాట్లాడిన తీరు సీనియర్ నేతలను…

Read More