Gold Silver Rates: ఐదు రోజుల పతనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. విజయవాడలో గోల్డ్ రేట్స్ ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ.1,47,700ల నుంచి 1,50,000కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ. 1,20,850ల నుంచి 1,22,730కి పెరిగింది. Source link

Read More

India Post Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో తపాలా శాఖలో పని చేసే ఛాన్స్..!

శ్రీకాకుళం జిల్లాలో తపాలా శాఖ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి పదవ తరగతి అర్హతతో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. PLI, RPLI పథకాలకు సభ్యత్వాలు నమోదు చేయడం, బీమా అవగాహన పెంచడం బాధ్యతలు. Source link

Read More

Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!

విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. Source link

Read More

Tiger Roaming Creating Fear In Kakinada | కాకినాడ జిల్లాలో పెద్దపులి దాడి

కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిసర గ్రామాల్లో పెద్దపులి ప్రవేశించి పశువులను హతమర్చడంతో అటవీశాఖ అధికారులు కదలికలను గమనిస్తూ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. Source link

Read More

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు..! Ugadi Festival in Tirumala TTD VIP Break Darshans Cancelled. |

Last Updated:Mar 08, 2026 5:58 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. మార్చి నెలలోఈ రెండు రోజులు బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు నిలిపివేసిన టిటిడి..! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో రెండు రోజులు…

Read More

Top10 News Today: ఈరోజు టాప్10 న్యూస్.. మీ కోసమే |

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరి పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్‌లోపు నగరంలోని డీజిల్‌ బస్సులను తొలగించి 100% ఏసీ ఈవీ బస్సులు ప్రవేశపెడతామని, విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి రూ.500 కోట్లు కాదు, రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. 2.’గివ్‌ హర్‌ స్పేస్‌’ కవిత నినాదం మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజూ మహిళలను…

Read More

తిరుచానూరులో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సుమారు 34.75 లీటర్ల అక్రమ మద్యం మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పి ప్రసాద్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బి. సునీల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం తిరుచానూరు…

Read More

డాడీ.. మమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించలేదా? కన్నీళ్లతో కుమార్తెల వీడియో వైరల్..! Womens Day Malladi Raju daughters video viral seeking justice in tears. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 6:17 PM IST మహిళా దినోత్సవం రోజున ఏపీలో మల్లాడి రాజు కుమార్తెలు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి రెండో పెళ్లి, తల్లి ఆత్మహత్య, తమ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జోక్యం కోరారు. + అమ్మ చనిపోయింది నాన్న నువ్వురావు మేమిద్దరం చనిపోతామంటూ ఇద్దరు యువతులు ఆవేదన మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

Read More

సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 6:27 PM IST Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద…

Read More