ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్..

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే…

Read More

Death Mystery: ఆడుకోవడానికి వెళ్లి శవమై కనిపించాడు.. 13ఏళ్ల బాలుడి బాడీలో బుల్లెట్ ఎలా దిగింది..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 1:09 PM IST Death Mystery: 13 ఏళ్ల బాలుడు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని వెదుక్కుంటూ వెళితే రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. + ఏటికొప్పాకలో దారుణం స్కూలు విద్యార్థిని చంపేశారా? Death Mystery: ఆ జిల్లాలో విషాదాలు అలముకున్నాయి. అభం శుభం తెలియని స్కూల్ విద్యార్థి గ్రామశివారు చనిపోయి కనిపించాడు, రక్తపు మడుగుల్లో బాలుడు మృతదేహం ఆప్రాంతంలో కనిపించడంతో అసలు…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.ఈ విచారణలో భాగంగా…

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More

ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా…

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్‌ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్‌ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ…

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More

టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం – Visalaandhra

. ఫైనల్‌లో టీమిండియా దెబ్బకు కివీస్ విలవిల. 96 పరుగుల తేడాతో సూర్యసేన ఘన విజయం. అభిషేక్, ఇషాన్, సంజూ ఊచకోత. బుమ్రా`4, అక్షర్‌కు 3 వికెట్లు అహ్మదాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి 96పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2007, 2024లో…

Read More

Deputy CM Bhatti Vikramarka Visits Tirumala Temple | శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.#BhattiVikramarka #tirumalatemple #tirumalanews Source link

Read More

Anakapalle: గోవాడలో భారీ దొంగతనం.. ఆర్‌ఎంపీ ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగలు చోరీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 7:25 AM IST ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. గోవాడ ప్రధాన రహదారి సమీపంలో ఈ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా సుపరిచితులైన దివంగత అప్పారావు నివాసం ఉంది. ప్రతీకాత్మక చిత్రం Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం మండల పరిధిలోని గోవాడ పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఒక ప్రముఖ నివాసంలో దుండగులు చొరబడి సుమారు…

Read More

Rain Alert: ఏపీ రెయిన్ అలర్ట్.. ఈరోజు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం |

దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు. Source link

Read More