Tirumala Temple: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? తిరుమల ఆలయ శుద్ధి వెనుక ఉన్న విశిష్టత ఇదే! |

Last Updated:Mar 17, 2026 10:07 AM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు నిర్వహిస్తారు. + తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..! తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” కార్యక్రమం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏటా నాలుగు పర్యాయాలు…

Read More

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – Visalaandhra

. ఇప్పటివరకు 21 మంది కార్మికుల మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పదిమంది తరలింపు. 50 మీటర్ల 60 మీటర్లు దూరంలో పడిన మృతదేహాలు. మృతులలో మహిళలు. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్క గ్రామాలు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ విశాలాంధ్ర – సామర్లకోట : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బానాసంచ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడు ఘటనలో 21 మంది…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

చిన్న రైతులకు పెద్ద లాభం.. డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ సూపర్ హిట్..! duplex poultry farming a new boon for rural farmers | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 31, 2026 5:12 PM IST శ్రీకాకుళం ఆమదాలవలసలో డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ వేగంగా విస్తరిస్తోంది, కేజ్ పద్ధతితో కోళ్ల భద్రత పెరిగి, గుడ్లు మాంసం ద్వారా రైతులకు స్థిర ఆదాయం లభిస్తోంది + గుడ్లు, మాంసంతో పాటు కుటుంబానికి పోషకాహారం అందించే సరికొత్త పద్ధతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిసరాల్లో రైతులకు కొత్త ఆశలు నింపుతున్న వ్యవసాయ పద్ధతి “డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్” వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్న రైతులు, గ్రామీణ కుటుంబాలు…

Read More

Palnadu: మత్తులో ముంచి.. అంతమొందించి.. పల్నాడు లాయర్ హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘ఫోన్ పే’! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 5:58 AM IST ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: పల్నాడు జిల్లాలో గత శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) జరిగిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. తొలుత రోడ్డు…

Read More

మత్తు బారిన పడిన జీవితాలకు ఆశాకిరణం.. ఆ జిల్లాలో ఉచిత డీ-అడిక్షన్ కేంద్రం..! Vizianagaram Seed organization de addiction center is lighting up lives. |

Last Updated:Mar 28, 2026 2:38 PM IST విజయనగరం లోని Seed Organization మత్తు విముక్తి కేంద్రం లో నెలరోజుల ఉచిత చికిత్స, కౌన్సిలింగ్ తో అనేక మందికి కొత్త జీవితం అందిస్తోంది. + మత్తు బారిన పడిన వారికి ఉచిత చికిత్స ఎక్కడో తెలుసా మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకటిలోకి నెట్టేసుకున్న వారికి ఇప్పుడు ఒక వెలుగుదారి కనిపిస్తోంది. విజయనగరం పట్టణంలో సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మత్తు విముక్తి కేంద్రం అనేక…

Read More

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..

సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక…

Read More

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More