శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More

జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో…

Read More

అపరిచిత వ్యక్తుల పరిచయాలతో అనర్ధాలు – Visalaandhra

సోషల్ మీడియా వేదికగా అనేక మోసాలువిశాలాంధ్ర: అవసరానికి మించి దేన్నీ వినియోగించరాదు. అతి అనర్ధాలకు దారితీస్తుంది. ఇవన్నీ సామెతల్లా అనిపించవచ్చు. కానీ నిశిత పరిశీలన చేస్తే జీవిత సత్యాలుగా కనిపిస్తాయి. ఇప్ప్పుడు సోషల్ మీడియా పరిస్థితి అలా ఉంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పరిచయాలు అనర్ధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటీవల జరిగిన సంఘన…అనంతపురం నగరంలో ఓ యువతి చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అనుకోకుండా ఓరోజు…

Read More

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం.. ధ్వజారోహణంతో మొదలైన మహోత్సవాలు..! Sri Kadiri Lakshminarasimhaswami Temple 2026 Brahmotsavam begins. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 28, 2026 10:51 PM IST శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం. + ధ్వజారోహణ కార్యక్రమం… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు…

Read More

వేట్లపాలెం విషాదంలో 22కి పెరిగిన మృతుల సంఖ్య..! ఒక్కొక్కరి కన్నీటి గాథలు హృదయ విదారకం. Vettapalem fire accident death toll reaches 22 officials. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 02, 2026 5:23 PM IST వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. + వేట్లపాలెం కన్నీటి గాధ అనాధలుగా మారుతున్న చిన్నారులు ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా…

Read More

Thrilling Single Ride Over the Sea at Antarvedi | సముద్రంపై సింగిల్ రైడ్

సముద్రంపైకి సింగల్ రైడ్ గా వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ అమ్మో సముద్రములోకాఎలా వెళ్ళగలం అని ఆగిపోతుంటాంలేదా షిప్ పై ఆరుగురితో అంతకుమించి బోట్లో వందలాది మందితో సముద్రం లేదా గోదావరి ప్రాంతంలో ప్రయాణం చేసి ఉంటాం, కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో అందమైన గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో సింగల్ రైడ్ ఇన్ బీచ్ అని ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు.అంటే సాగర సంగమం ప్రాంతంలో చక్క చక్క రైడ్ చేస్తూ వేసవికాలం…

Read More

Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా, పేదలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఁహెల్త్ ఏటీఎంఁలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న…

Read More

Maoists Surrender: సీఎం రేవంత్ ముందు తుపాకులతో సహా లొంగిపోయిన మావోయిస్టులు.. వీరికి పూర్తి భరోసా ఇచ్చిన ప్రభుత్వం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 07, 2026 5:16 PM IST Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది…

Read More

భారీ ఉద్యోగ మేళా: డిగ్రీ పూర్తిచేసిన వారికి టాప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17న విశాఖపట్నం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఉద్యోగాల కోసం అర్హతలు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, మరియు బి.టెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కావాలి. వయసు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ…

Read More