నిధులున్నా పనులు సున్నా!

. ముందుకు కదలని 66 పథకాలు. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద…

Read More

Andhra Pradesh: లవర్‌ను కలవడానికి అర్ధరాత్రి ఇంటికి వెళ్లాడు.. కాసేపటికే రక్తపు మడుగుల్లో కనిపించాడు.. ఏమైందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 10, 2026 7:33 AM IST యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు ఆరోపించడంతో పాలవలస గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఉదంతం తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు…

Read More

మద్యం కేసులోఈడీ దూకుడు

. మద్యం కేసులో కీలక నిందితుల విచారణ. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ భారీ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు, కమీషన్ల పంపకాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక…

Read More

Vijayawada: రాజకీయ అండతో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా.. అక్రమ మార్గాల్లో చౌక బియ్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు డిపోల్లో తనిఖీలు చేసినప్పుడు రికార్డుల ప్రకారం నిల్వలు సరిగ్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రైవేట్ గోదాముల నుంచి బియ్యాన్ని లారీల్లో నింపి ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ. 25 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నారు. రాజకీయ అండతో సిండికేట్ రాజకీయం ఈ అక్రమ వ్యాపారం వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని…

Read More

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు…

Read More

Today News Updates: చమురు మంటలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి.. ఒకే రోజు బ్యారెల్ ధర 30 డాలర్లు పెరుగుదల |

News Updates Today: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు వేగంగా పెరగడంతో అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సరఫరాపై పరిమితులు విధిస్తూ రేషన్ విధానాన్ని అమలు చేయగా, మరికొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌లో ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ సుప్రీం…

Read More

పశ్చిమాసియాపై చర్చించాల్సిందే – Visalaandhra

పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో సూర్యుడి విశ్వరూపం.. ఉక్కపోత.. చెమటలు కక్కుతున్న ప్రజలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 4:41 AM IST విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. విజయవాడలో నేడు ఆకాశం నిర్మలంగా, ఎండగా (Sunny) ఉంటుంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత…

Read More

ఇరాన్ అధినేత ముజ్తబా – Visalaandhra

. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు…

Read More

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న సూర్యుడు.. రాయలసీమ ప్రజలకు అలర్ట్.. 40 డిగ్రీలు దాటే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 4:34 AM IST ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఏపీ వెదర్ రిపోర్ట్ AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఇక రాజధాని…

Read More