Student Death: ఏడుగురు విద్యార్థుల చేతిలో తుపాకీ.. ఒకరి ప్రాణం బలి! అసలేం జరిగిందో తెలిస్తే షాక్? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 4:31 PM IST అనకాపల్లి జిల్లాలో కౌశిక్ అనే విద్యార్థి నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మరణించాడు. పోలీసులు సూరిబాబు, ముత్యాల రమణను అరెస్ట్ చేశారు. + ఏడుగురు విద్యార్థులు చేతిలో గన్.. పేలడంతో ఈ దురదృష్టకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఒక విద్యార్థి, సరదాగా స్నేహితులతో గడిపేందుకు వెళ్లి తిరిగిరాని…

Read More

13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్‌ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా…

Read More

Summer Heat: వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? అయితే ఈ ‘పెయింట్ మ్యాజిక్’ ట్రై చేయండి! |

Last Updated:Mar 11, 2026 8:57 PM IST వేసవిలో డాబా ఇళ్లలో వేడి తగ్గించడానికి డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ ఉపయోగించాలి. సుందరాడ పెయింటర్ మాధవ సూచన ప్రకారం, ఇది సూర్యకిరణాల వేడిని తగ్గించి ఇంట్లో చల్లదనాన్ని పెంచుతుంది. + డాబా ఇళ్లలో వేడి తగ్గించే సులభ మార్గం ఇదే  వేసవికాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా డాబా ఇళ్లలో మధ్యాహ్నం నుంచి…

Read More

కావూరి సాంబశివరావు కన్నుమూత.. – Visalaandhra

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు….

Read More

Road Safty: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా సెస్ అమలు.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం |

Last Updated:Mar 11, 2026 8:29 PM IST Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. కొత్త వాహనాల కొనుగోలుపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ విధించడం ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Road Safty Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ…

Read More

కేజీబీవీలో ప్రవేశాలకు ప్రకటన; అర్హుల విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

విజయనగరం జిల్లా: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి గాను 26 పాఠశాలల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది. దరఖాస్తు గడువు తేదీని దృష్టిలో ఉంచుకుని త్వరగా అప్లై చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Read More

Temple Theft: తిరుమలలో కలకలం.. హుండీ లెక్కింపులో సేవకుడి భారీ బంగారం దొంగతనం.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 6:00 PM IST ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో హుండీలు లెక్కింపు సమయంలో సురేష్ అనే సేవకుడు 59 గ్రాముల బంగారం చోరీ ప్రయత్నం. సెక్యూరిటీ చెక్ చేసి పోలీసులకు అప్పగించారు. + ద్వారకాతిరుమల హుండీ లెక్కింపు 59 గ్రాములు బంగారం లెఫ్ట్ చేసిన సేవకుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం. మరి హుండీలు లెక్కింపు చేయాలంటే కచ్చితంగా సేవకులు కావాల్సిందే…..

Read More

ధర్మవరంలో పాత ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్‌తో కలిసి ఆయన నియోజకవర్గ…

Read More

Rah Veer : రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడితే రూ.25వేల నగదుతో పాటు రహ్ వీర్ అవార్డు | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 11, 2026 5:25 PM IST Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు. Rah Veer Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ…

Read More

ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక…

Read More