Eluru: కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:41 AM IST కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు,…

Read More

AP Ugadi 2026: ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షల ఇళ్లు.. 6 శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు

AP Ugadi 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీదీ ఓ ప్లాన్ ప్రకారం చేస్తోంది. తెలుగువారి పండుగ అయిన ఉగాది నాడు ఏదైనా గొప్ప పని చేస్తే.. అది అందరికీ నచ్చుతుంది. అందుకే ప్రభుత్వం ఉగాదిని ఉపయోగించుకొని.. ఆరు మంచి పనులు చెయ్యడానికి రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం. Source link

Read More

Vijayawada: అర్చకులే దొంగలైతే.. సీసీ కెమెరాలు ఆపేసి.. మరీ లూటీ! విజయవాడలో ఘోరం!

వీరు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బును దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. హుండీలకు ఉండే అసలు తాళాలను పోలిన డూప్లికేట్ తాళాలను వీరు రహస్యంగా తయారు చేయించారు. Source link

Read More

AP News Updates: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ.. ఇవీ షరతులు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Lavu Sri Krishna Devarayalu | తెలంగాణ ఇవ్వడం ఏపీకి చీకటి రోజు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ప్రసంగం చేశారు.#LavuSriKrishnaDevarayalu #OmBirla #parliament Source link

Read More

ఇరాన్ లో ఆమ్ల వర్షం – Visalaandhra

తెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు సతమతమవుతున్న ఇరాన్ వాసులకు మరో దెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు… ఆమ్ల వర్షం రూపంలో ప్రకృతి మరో దెబ్బతీసింది. వైమానిక దాడులతో ఇరాన్ వాసులు ఇప్పటికే భయాందోళనలు చెందుతున్నారు. అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం కారణంగా ఇరాన్ వాసులు పలు ఆరోగ్య…

Read More

Gooty Fort Utsav 2026: ఈనెల 14, 15న గుత్తి కోట ఉత్సవాలు.. పర్యాటకుల కోసం భారీ ఏర్పాట్లు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 11, 2026 11:04 AM IST Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. Gooty Fort Utsav 2026 Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో…

Read More

ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు…

Read More

Tirupati: డబ్బులిస్తేనే శవాన్ని ఇస్తాం.. తిరుపతిలో ఏంటీ దారుణం | ట్రెండింగ్

Last Updated:Mar 11, 2026 12:56 PM IST Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో రోగి బంధువుల్ని పీడించుకున్న సంఘటనలు కొన్ని వేల కేసుల్ని చూశాం. + Tirupati hospital controversy Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో…

Read More

ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు

శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు…

Read More