Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి

Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. Source…

Read More

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరికవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం…

Read More

దేశంలో నకిలీ బాబాలు పెరుగుతున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న గోవిందానంద సరస్వతి..! |

Last Updated:Mar 13, 2026 8:11 PM IST తిరుమలలో Govindananda Saraswati నకిలీ బాబాలు, పీఠాధిపతులపై ఆందోళన వ్యక్తం చేశారు. Kishkindha లో హనుమంతుడి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. Sharada Peeth పునరుద్ధరణపై కీలక సమాచారం వెల్లడించారు. + దేశంలో నకిలీ బాబాలు, పీఠాధిపతులు పెరుగుతున్నారని ఆందోళన..జ్యోతిర్మఠ పీఠాధిపతి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి (Govindananda Saraswati). శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన దేశంలో…

Read More

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ…

Read More

అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల…

Read More

HJ Dora Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు.. చంద్రబాబు,రేవంత్ సంతాపం |

Last Updated:Mar 13, 2026 5:13 PM IST HJ Dora Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా సేవలందించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి. Srikakulam జిల్లాకు చెందిన ఆయన పోలీసు సేవల్లో నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పోలీసు శాఖకు, శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Source link

Read More

సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట…

Read More

641 కిలోల గంజాయి కేసులో సంచలన తీర్పు.. 9 మందికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..! 9 sentenced to 14 years in Vizianagaram ganja transport case. |

Last Updated:Mar 13, 2026 5:30 PM IST విజయనగరం జిల్లాలో 2017 గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఎం.మీనాదేవి రూ.1 లక్ష జరిమానా విధించారు. భారీ గంజాయి రవాణా కేసు – 9 మందికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విజయనగరం జిల్లాలో 2017లో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి రవాణా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది….

Read More