​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 3:48 PM IST Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. Simhachalam Temple Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన…

Read More

16నుండి పది పరీక్షలు

ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు… కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో…

Read More

వైభవంగా సింహాద్రినాథుడి సోదరి సత్తెమ్మ తల్లి జాతర.. ఘనంగా సారె ఊరేగింపు..! Devotion at Sri Sattemma Talli Maridimamba Ammavari Jathara | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 8:56 PM IST విశాఖలో శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. News18 విశాఖలోని సింహాద్రినాథుడి సోదరిగా, గ్రామాల పొలిమేర దేవతగా విశ్వసింపబడుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ (Sri Sattemma Thalli Maridimamba) అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14…

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు.. తిరుమల మార్గాల్లో పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! |

Last Updated:Mar 13, 2026 10:45 PM IST తిరుపతి జిల్లాలో పర్యావరణహిత రవాణా కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. మంగళం డిపోకు 50 బస్సులు చేరనున్నాయి. పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. + తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం…

Read More

నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు

విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి…

Read More

Top10 News: ఈరోజు టాప్10 న్యూస్.. సూటిగా సుత్తి లేకుండా మీకోసం

Top 10 News: మార్చి 13వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే. Source link

Read More

​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు

విశాలాంధ్ర-​రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కరాయసముద్రం రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల నెట్‌వర్క్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత సిరి మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్…

Read More