నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.9,000తో ఇంటర్న్షిప్..!
ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ పథకంపై పార్వతీపురం కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపు, 18 నుంచి 25 ఏళ్ల నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు Source link
ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ పథకంపై పార్వతీపురం కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపు, 18 నుంచి 25 ఏళ్ల నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు Source link
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి సోషల్ మీడియా…
అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు….
Last Updated:Mar 24, 2026 5:59 PM IST అనంతపురం ప్రత్యేక అనంత సోనామసూరి GI ట్యాగ్ దిశగా. అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తు, మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం. అనంతపురం జిల్లా అరుదైన ఘనతకు అడుగు దూరంలో… ఎప్పుడూ తక్కువ వర్షాలు, అధిక ఎండలతో కరువుకు కేరాఫ్ అడ్రస్గా పేరున్న అనంతపురం జిల్లా ఇప్పుడు అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేలలో పండే ప్రత్యేకమైన అనంత సోనామసూరి బియ్యానికి భౌగోళిక…
Last Updated:Mar 25, 2026 5:59 PM IST Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించగా, శ్రీకృష్ణుడిని తమతో రావలసిందిగా కోరినట్లు చెబుతారు. + పాండవులతో అనుబంధం ఉన్న రామతీర్థం క్షేత్ర విశిష్టత శ్రీరామనవమి ఇక్కడ ప్రత్యేకత ఇద Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో…
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్లోని నిమ్స్,…
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్మెంట్పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…
కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ…
( విశాలాంధ్ర) వత్సవాయి : బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ను సన్మానం చేశారు. స్థానిక వత్సవాయి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శనార్థం విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో అతి కొద్ది సమయంలో సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు సమకూర్చినటువంటి…
Last Updated:Apr 06, 2026 3:53 PM IST Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే బైపాస్లో వరుస ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్. + పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే బైపాస్లో వరుస…