నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం

ఎంపీడీవో విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగలకుంట గ్రామంలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు…

Read More

Digambara Swamis: విశాఖ వీధుల్లో తిరుగుతున్న దిగంబర స్వాములు.. ఏంది సామి ఇది మేం ఎప్పుడూ చూడలా | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 5:46 PM IST Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. Digambara Swamis Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం…

Read More

CM Chandrababu cut vehicles following fuel guidelines | చంద్రబాబు కాన్వాయ్లో నాలుగే కార్లు!

ప్రధాని ఇచ్చిన పొదుపు సూత్రాన్ని అనుసరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేవలం నాలుగు కార్లతో సచివాలయానికి వెళ్లి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు, సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూ సాదాసీదా విధానాన్ని పాటించారు. Source link

Read More

హోర్మూజ్ జలసంధిపై…‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి…

Read More

పీఓకేలో చెలరేగుతున్న ఆందోళనలు – Visalaandhra

ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తే ఇతర మార్గాలు అన్వేషిస్తాం: జేఏఏసీరావల్‌కోట్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే వాదన ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరకులతో వస్తున్న ట్రక్కులు పీఓకేలోకి రానీయకుండా ఇటీవల అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే అనేక ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమపిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది….

Read More

Power Cut: అలర్ట్.. ఈరోజు, రేపు ఐదు గంటలు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్.. విద్యుత్ శాఖ కీలక సూచన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 8:12 AM IST నక్కపల్లి శామ్యూల్ ప్రకటన ప్రకారం 27, 28 తేదీల్లో కళ్యాణ్ నగర్, జంగాల కాలనీ, ముస్లింపేట, కోలమూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. News18 నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ నక్కపల్లి…

Read More

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు! – Visalaandhra

అమెరికా మీడియాలో కథనాలు వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని…

Read More

బాలీవుడ్ బ్రాండ్లతో బ్యూటీవర్స్‌ 2026ను ప్రకటించిన అమెజాన్

బెంగళూరు: అమెజాన్ ఇండియా ఈరోజు తన ఫ్లాగ్షిప్ బ్యూటీ డిస్కవరీ ఎక్స్‌పీరియన్స్‌ అయిన బ్యూటీవర్స్‌ను ప్రకటించింది. ఇది జూన్ 20న ముంబైలో జరగనుంది. ఇందులో అన్నయ పాండే, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మీరా కపూర్, ఊర్ఫీ జావేద్, మహీప్ కపూర్, సుశాంత్ దివిగర్ మరియు మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. మొట్టమొదటిసారిగా, బ్యూటీవర్స్‌ అమెజాన్.ఇన్లోని ఒక ప్రత్యేక స్టోర్ఫ్రంట్ ద్వారా ఆన్‌లైన్లో కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా, ఈ జూలైలో…

Read More

Private Bus Accident Near Markapuram | ఏపీలో ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం!

ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. Source link

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More