Petrol Shortage in Visakhapatnam | విశాఖలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూలు

విశాఖకూ పెట్రోల్’ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. Source link

Read More

SVBC Channel: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీబీసీ ప్రసారాల్లో వినూత్న మార్పులు.. భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి!

టిటిడి జేఈవో డా ఎ శరత్, ఎస్వీబీసీ భక్తి ప్రసారాలను విస్తరించి శతమానంభవతి, దివ్యానుభూతి వంటి కార్యక్రమాలను మెరుగుపరచి బహుభాషల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు Source link

Read More

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా |

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్-5కు సవరణ కోసం తీర్మానం చేసింది. ఈ సవరణ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐదున్నర గంటలపాటు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా:  తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికర చర్చలతో కొనసాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు…

Read More

Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 3:04 PM IST Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. Girlfriend Murder Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి…

Read More

తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి రథోత్సవం శాంతియుతంగా జరిగింది.

తిరుపతి: వేలాది మంది భక్తుల మధ్య శ్రీ కోదండరామ స్వామి రథోత్సవం అద్భుతంగా జరిగింది. సీతారామ లక్ష్మణ సమేతంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీరారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల మధ్య రథం ఊరేగింపు సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించి, రామనామాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఊరేగింపు అనంతరం వేదశాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించి హారతులు పట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

Latest News Live Updates: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పోస్టుమార్టం పూర్తి.. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి

సీఎం చంద్రబాబుఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన రెండో దశ నియంత్రణ సడలింపు విధానాలపై విస్తృతంగా చర్చించారు.పరిశ్రమల స్థాపనలో వేగం పెంచడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను కార్యదర్శి ముఖ్యమంత్రి ఎదుట వివరించారు.అనంతరం ఈ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది…

Read More

Road Accident: ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే ఇల్లు చేరేవారు.. కానీ అంతలోనే విధి వంచించింది.. ముగ్గురు మృతి..! East Godavari road accident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 22, 2026 2:30 PM IST తూర్పుగోదావరిలో నల్లజర్ల దగ్గర వీరవల్లి టోల్‌గేట్ వద్ద కారు 500 మీటర్ల బోర్డును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన చాపర్ల రాజు సహా ముగ్గురు మృతి, ఒకరు తీవ్ర గాయాలు + ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒక క్షణం నిద్రమత్తు.. జీవితాంతం మిగిలే విషాదంగా మారింది. గమ్యానికి చేరడానికి ఇంకో కొద్ది దూరమే మిగిలి ఉండగా, ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్ని…

Read More

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే…

Read More

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం…

Read More