జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు
విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ…


