సంక్షేమం…అభివద్ధి

. సమతూకంతో కూటమి పాలన. పీపీపీతోనే ప్రగతి…పురోగతి. లక్ష కోట్లతో ఉద్యాన హబ్‌గా రాయలసీమ. వచ్చే మూడేళ్లూ విద్యుత్ చార్జీలు పెంచబోం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. స్వర్ణాంధ్ర విజన్`2047తో అగ్రగామిగా ఏపీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో…

Read More

కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే

. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం. 22 డివిజన్లలో జయభేరి. కూనంనేనికి రేవంత్శు భాకాంక్షలు. రాజకీయాలకతీతంగా కార్పొరేషన్ అభివద్ధి: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో- కొత్తగూడెం: ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ కొత్తగూడెం తొలి కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేసింది. ధన అహంకారం ప్రదర్శించిన ప్రత్యర్థులను పట్టణ ప్రజలు తిరస్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టేయ్యాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఎర్రజెండాకు సంపూర్ణ మద్దతు పలికి అఖండ విజయం చేకూర్చారు. కొత్తగూడెం కార్పొరేషన్…

Read More

ఫీజు బకాయిల రగడ – Visalaandhra

టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం…

Read More

ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా – Visalaandhra

. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని…

Read More

నేటితో ముగిసిన బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ

భార‌త్‌-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.న‌ర‌వ‌ణె జ్ఞాప‌కాల‌పై చ‌ర్చ‌చేప‌ట్టాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ల మ‌ధ్య బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ‌ శుక్ర‌వారంతో ముగిసింది. స‌భ మార్చి 9న తిరిగి స‌మావేశం కానుంది. మూడు వారాల విరామ స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లకు కేటాయింపుల‌ను స్టాండింగ్ క‌మిటీలు ప‌రిశీలించ‌నున్నాయి.శుక్ర‌వారం స‌భ ప్రారంభం కాగానే కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాలు చేయ‌డంతో స‌భ గంట‌సేపు వాయిదా ప‌డింది. భార‌త్‌-అమెరికా మ‌ధ్యంత‌ర వాణిజ్య…

Read More

ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్‌మోర్చానాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం…

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు

: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ…

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

‘మృత్యుంజయ’ టీజర్ విడుదల – Visalaandhra

హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా…

Read More