పెట్టుబడుల ప్రవాహం – Visalaandhra
మరో రూ.29,021 కోట్లకు ఆమోదం27 ప్రాజెక్టులు`22,407 ఉద్యోగాలుఇప్పటివరకు రూ.9,03,726 కోట్ల పెట్టుబడులు రాక15వ ఎసఐపీబీ సమావేశంలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి మరో రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపీపీ సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…


