తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన..

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే 48 గంటలు…

Read More

ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, జూన్‌ 11, 2026న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, విజయ…

Read More

ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీవ్రంగా స్పందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని, దానిని తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువత ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషన్ ప్రకటించింది. గత రెండు రోజులుగా ఏపీపీఎస్సీ పేరుతో కొన్ని నోటిఫికేషన్ల షెడ్యూల్స్, డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయం తమ దృష్టికి…

Read More

కార్యకర్తల నుండి వసూలు పై ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాం…

టి ఎన్ టి యు సి పార్లమెంట్ అధ్యక్షుడు నాగభూషణంవిశాలాంధ్ర ధర్మవరం;రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం జరిగింది అని, మొదటి విడుదల 4685 రెండో విడతగా 340 కేంద్రాలను మార్చడం జరిగింది అని, దీనికి ప్రధాన కారణము శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి నారా లోకేష్ సూచనల మీదకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోదం తెలిపింది అని రాష్ట్రంలో తెలుగు నాడు అంగన్వాడి బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ…

Read More

కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ..

వస్త్ర వ్యాపారం సంఘ అధ్యక్షుడు కోటి వెంకటేష్, తదితర సంఘం అధ్యక్షులు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం;; కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ ఉండాలని, భారీ షాపింగ్ మాల్స్ నుంచి రక్షించాలని వస్త్ర వ్యాపారం సంఘము అధ్యక్షుడు కోటి వెంకటేష్, కిరాణా సంఘం అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్ షాప్ అధ్యక్షులు ఖలీల్, స్వీట్ షాపుల సంఘం లడ్డు బాబు, ఆటోమొబైల్ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, ఆల్ టైలర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలి..

ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలం అర్బన్, రూరల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు పాఠశాల పునః ప్రారంభ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల పై కప్పు వర్షం పడడం వల్ల వర్షపు నీరు నిలిచి ఉంటుంది అని,కాబట్టి వెంటనే అడ్డొచ్చిన చెత్తను తొలగించి, నీళ్లు కిందికి పంపించాలి…

Read More

అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ముదిగుబ్బ దినసరి కూలీ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి.. న్యాయం చేయండి.. ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి గేట్ గొట్టాలకు చెందిన ఆశాభి అనే దినసరి కూలీ మృతి వైద్యుల వలన నిర్లక్ష్యంతో మృతి చెందిందని, వైద్యుల పైన చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ బాధిత కుటుంబాన్ని…

Read More

ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ బహుకరణ…. – Visalaandhra

విశాలాంధ్ర నందిగామ:- మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం స్థానిక నెహ్రు నగర్ లో గల ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ కు ఫర్నిచర్ అందజేసిన మద్దాలి శ్రీనివాసచార్యులు,మద్దాలి నారాయణ చార్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అమెరికాలో నివసిస్తున్న మద్దాల శ్రీనివాసచార్యులు, హైదరాబాదులో నివసిస్తున్న మద్దాలి నారాయణాచార్యులు తమ యొక్క ఆర్థిక సహాయం ద్వారా ఆఫీస్…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More