ఏపీ అసెంబ్లీలో‘ఏఐ’ హాజరు – Visalaandhra

. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు…

Read More

నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra

దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…

Read More

ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra

. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి

చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర…

Read More

అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…

Read More

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా,…

Read More

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో…

Read More

తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి – Visalaandhra

-ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కళాకారుల వినతి ధర్మవరం: తోలుబొమ్మలాటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కళాకారులు విన్నవించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తోలుబొమ్మలాట కళాకారులు టిడిపి నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. కండేగంగాదర్, సిండే శ్రీనివాసులు, కండే రామాంజినేయులు, తులసీరావులు 25వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు, ,చీమల రామాంజి, చీమల సూరిలతో పాటు…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్‌లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్‌షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు…

Read More