Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

Today Top 10 News: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం?.. మంత్రి సంచలన కామెంట్స్ | తెలంగాణ వార్తలు

మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా, కేసీఆర్‌తో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి వెల్లడించారు. 2.అవినీతి జరిగిందని సీఎం చెప్పారు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు,…

Read More

నెరవేరిన సిక్కోలు ప్రజల ఏళ్ల కల.. ఇక తిరుపతికి నేరుగా డైరెక్ట్ రైలు ప్రారంభం..!

శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం, వారానికి ఒకసారి సర్వీస్, భక్తులకు సౌకర్యం, కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకం Source link

Read More

రాజోలు రిటర్న్ గిఫ్ట్.. కోనసీమలో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan Konaseema development | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 6:50 PM IST డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో రాజోలు, అంతర్వేది, పి గన్నవరం ప్రాంతాలకు 30 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం + కష్టాల్లో ఆదుకున్న రాజోలు కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. రాజోలు నియోజకవర్గంతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి చాటుతూ, స్థానిక ప్రజల…

Read More

గ్రామీణ బాలికల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు.. సావిత్రమ్మ కళాశాల సక్సెస్ స్టోరీ..! venkaiah naidu at savitrama womens degree college graduation. | చిత్తూరు వార్తలు (Chittoor News)

మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ కళాశాల, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించే కేంద్రంగా ఎదిగింది. Sri Venkateswara University అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి. వంటి కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉండటం విద్యార్థినులకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ,…

Read More

పార్వతీపురంలో అరుదైన ఘట్టం.. 6000 మంది విద్యార్థులతో కోలాట నృత్య ప్రదర్శన..!

పార్వతీపురంలో 22న 6 వేల మంది విద్యార్థులతో భారీ కోలాట, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు, భద్రత ట్రాఫిక్ ప్రత్యేక ప్రణాళిక. Source link

Read More

Beautician Course: సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఫ్రీ గా ఇక్కడ కోర్సు నేర్చుకోండి.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 4:11 PM IST సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి వివరాలు ఇవే..!! ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల…

Read More

పలమనేరు ట్రాన్స్కోలో మామూళ్ల మాఫియా..? రైతుల రక్తం తాగుతున్న అవినీతి యంత్రాంగం..! regular scam in palamaneru spdcl farmers angry | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 2:39 PM IST పలమనేరు ఎస్పీడీసీఎల్ పరిధిలో భారీ అవినీతి ఆరోపణలు, మామూళ్లు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు సర్వీసులు, జేఎల్ఎం సంజు నాయక్ వీడియోతో ఉద్రిక్తత, రైతులు ధర్నా, విచారణ హామీ మాత్రమే + పలమనేరు ఏపి ఎస్పీ డీ సీ ఎల్ పరిధిలో రాజ్యమేలుతున్న అవినీతి పట్టిచుకొని ఉన్నతాధిక పలమనేరు ఎస్పీడీసీఎల్ సబ్‌డివిజన్ పరిధిలో అవినీతి రాజ్యం నడుస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే హెల్పర్…

Read More

AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నటుడు సప్తగిరి.. |

Last Updated:Apr 09, 2026 1:02 PM IST తిరుమలలో విఐపీ దర్శనాలు కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇచ్చిన నేతలకు శ్రీవారి తీర్థప్రసాదం ఇవ్వాలని నిర్ణయం, సప్తగిరి కూడా దర్శనం + శ్రీవారిని దర్శించుకున్న  పలువురు ప్రముఖులు..! సకల లోకాలను కాపాడే ఆ వేంకటేశ్వరుడి సన్నిధిలో ప్రతిరోజూ ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు దేశవ్యాప్తంగా…

Read More