Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More

News Update Today: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Update Today: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వ…

Read More

సింహాచలంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం.. పెళ్లిచూపుల్లో రంగుల సందడి..! Simhachalam Sri Varahalakshmi Narasimhaswami Dolotsavam celebrated grandly. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 3:24 PM IST సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొన్నారు. + సింహాచలంలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి పెళ్లిచూపులు..! పెళ్లిరాటకు ముహూర్తం ఖరారు ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో మంగళవారం నిర్వహించిన డోలోత్సవం (పెళ్లిచూపులు) ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలు…

Read More

Paradesi Ammavari Temple: పుట్టలో పాము అమ్మాయిగా మారింది.. గ్రామ దేవతగా పూజిస్తూ పరదేశి అమ్మవారి పేరుతో జాతర

Paradesi Ammavari Temple: ఆ గ్రామంలో పుట్టలో స్వయంభుగా వెలసిన పామురూపమే పాపగా మారింది. పాప ఆటలు, పాటలు నువ్వులు పట్టీలు శబ్దం గుర్తించిన గ్రామస్తులు గ్రామదేవతగా ఆ పాపను కొలుస్తున్నారు. ఒక పక్కపుట్ట మరోపక్క పాపరూపాన్ని గుడిగా తయారుచేసి పాపే దేవత అంటూ విగ్రహం పెట్టి పూజలు ప్రారంభించారు. Source link

Read More

Rathotsavam: రాతి చక్రాలతో చేసిన రథం.. ఈ రథోత్సవాన్ని ఎప్పుడైనా చూసారా..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 03, 2026 9:58 AM IST Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు. + రాతి చక్రాల రథోత్సవం ను ఏప్పుడైనా చూసారా…!!! Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా…

Read More

Vijayawada: మహిళా రక్షణలో సరికొత్త విప్లవం.. ఎస్ఓఎస్ బటన్ నొక్కితే నేరుగా ఇంటికే డ్రోన్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:50 AM IST సోమవారం రాత్రి విజయవాడలోని బీఆర్టీఎస్ (BRTS) రోడ్డులో నిర్వహించిన ‘శక్తి’ మహిళా భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: మహిళల భద్రత కోసం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మరో ముందడుగు వేసింది. ఆపదలో ఉన్న మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘శక్తి’ యాప్ ద్వారా ఎస్ఓఎస్ (SOS) బటన్ నొక్కితే, నిమిషాల వ్యవధిలోనే వారి వద్దకు పోలీస్…

Read More

Cyber Fraud: పార్ట్‌టైమ్ జాబ్ అంటూ గాలం.. తర్వాత అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం..మారండి రా బాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:53 AM IST నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Fraud: నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ టాస్కుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి, ఓ…

Read More

Left Parties hold Protest against US and Israel |యుద్ధం వద్దు..అమెరికా డౌన్‌డౌన్ ఏపీలో ఆందోళన| N18V

విజయవాడలో అమెరికా మరియు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. నగరంలోని ప్రధాన కేంద్రంలో ఎర్రజెండాలతో భారీగా చేరుకున్న వామపక్ష నాయకులు మరియు కార్యకర్తలు అమెరికా-ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా ఖండించారు.#Vijayawada #LeftParties #Protest #USIsrael Source link

Read More