Pawan Kalyan | జనసేనకు పవన్ రూ.2 కోట్ల విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link

Read More

Maha Shivaratri: ఉత్తరాద్రి భద్రాద్రిలో శివనామ స్మరణ! రామతీర్థంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. |

Last Updated:Feb 15, 2026 5:23 PM IST రామతీర్థం శివరాత్రి జాతర ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి, వేలాది భక్తులు, వైష్ణవ శైవ సంప్రదాయాల కలయిక, జిల్లా కలెక్టర్, పోలీస్ ఏర్పాట్లు, లింగోద్భవ కాల అభిషేకం, అఖండ జ్యోతి. + రామతీర్థ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం రామతీర్థం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఈ క్షేత్రం “ఉత్తరాద్రి భద్రాద్రి” గా ప్రసిద్ధి చెందింది….

Read More

Kotappakonda Temple | కోటప్పకొండలో శివరాత్రి శోభ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link

Read More

Weather Alert: రాష్ట్రంలో వింత వాతావరణం.. చలి, ఎండల దోబూచులాటలో పెరుగుతున్న వ్యాధులు.. వైద్యుల కీలక సూచనలివే! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 3:48 PM IST ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం. + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9…

Read More

Maha Shivaratri Celebrations: కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం.. పంచారామాల్లో దైవ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 11:33 AM IST మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, పంచారామ క్షేత్రాలు, పిఠాపురం, గోదావరి సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. + ఏపీలో కోటప్పకొండ పంచారామాలు సముద్రతీరాలు కిటకిట  లైవ్ వీడియో ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా ఒకపక్క కోటప్పకొండ, మరో మరోపక్క పంచారామ క్షేత్రాలతో పాటు సైవక్షేత్రాలు సైతం భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. పరమపావనమైన స్వామివార్ల కోనేరులు, సముద్రతీర ప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ…

Read More

Mahashivaratri: భక్తజన సంద్రమైన శ్రీశైలం! ఆరో రోజు బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకిపై ఆది దంపతుల దర్శనం.. |

Last Updated:Feb 15, 2026 9:55 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకి సేవ, కళాకారుల ప్రదర్శనలు, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం భక్తులను ఆకట్టుకున్నాయి. + పుష్ప పల్లకి పై మెరిసిన స్వామి అమ్మవారు దక్షిణ కాశీగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభ పతాక స్థాయికి చేరుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి, లోకపావని శ్రీ భ్రమరాంబా దేవి సమేత మల్లికార్జున…

Read More

Maha Shivaratri 2026: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 8:40 AM IST Maha Shivaratri 2026 wishes: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. maha shivaratri 2026 Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు….

Read More

Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది. Source link

Read More

పరశురాముడు తపస్సు చేసిన పర్వతం ఇదే.. మహేంద్రగిరిపై పురాణ గాథలు ఏంటో తెలుసా..?

మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన శిఖరం, పరశురాముని తపోభూమి, పాండవుల శివాలయాలు, మహాశివరాత్రి పాదయాత్ర, 2022 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. Source link

Read More