Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. మంగళవారం వాతావరణం ఎలా ఉందంటే?

వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఫిబ్రవరి 17, మంగళవారం నాడు విజయవాడలో ఎండ తీవ్రత గణనీయంగా పెరగనుంది. దీనికి తోడు గాలి నాణ్యత కూడా క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

Konaseema | ఆ పెన్‌తో పరీక్ష రాస్తే ఖచ్చితంగా పాస్ కావాల్సిందే..! |

Last Updated: Feb 16, 2026, 21:56 IST ఏపీలో అక్కడ అమ్మవారికి లక్ష పెన్నులు, లక్షపుష్పాలతో పూజలు నిర్వహిస్తారు, ప్రతియేటా విద్యార్థులు రాయబోయే పదవతరగతి పరీక్షలు,ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు, ఈ పెన్నులు అక్కడఅమ్మవారి సన్నిధిలో అందిస్తారు,ఇలా పెన్నులు అందుకున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విశ్వాసంతో అక్కడ అర్చక స్వాములు గ్రామస్తులు సైతం పేర్కొంటున్నారు.ప్రధానంగా వ్యాపారులు కూడా ఈపెన్నులు ఉపయోగించడం ద్వారా వారివ్యాపారం అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.ఇంతకీ ఆ లక్షపెన్నల పూజోత్సవం…

Read More

Spectacular Chariot Festival at Dakshina Kashi | దక్షిణ కాశీలో ఘనంగా రథోత్సవం.. | #local18V

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఘనోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగుతూ, శివనామ జపాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. రథోత్సవాన్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలలో నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవానికి ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల…

Read More

Srikalahasti | మొన్న శ్రీశైలం..నేడు శ్రీకాళహస్తి | శివభక్తులపై ఎందుకు మీకు ఇంత కోపం?

మొన్న శ్రీశైలంలో శివస్వాములపై లాఠీఛార్జ్, నేడు శ్రీకాళహస్తిలో భక్తులపై భౌతిక దాడులు.. అసలు శివభక్తులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకింత కోపం అంటూ బాధితులు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి క్యూలైన్లు కదపకపోవడం, నీరు వంటి కనీస వసతులు లేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు భక్తులపై విరుచుకుపడ్డారని, పలువురు కిందపడిపోయినా కనికరం చూపలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను బాబు…

Read More

AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

Stunning Lord Shiva Artwork on a Conch | శంఖువుపై శివయ్య అద్భుత రూపం | #local18V

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ పురస్కార గ్రహీత చింతలపల్లె కోటేష్ తన కుంచెతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒక చిన్న శంఖువుపై పరమశివుని వైభవాన్ని చాటేలా అత్యంత సూక్ష్మమైన చిత్రాలను చిత్రించి భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.#LordShiva #ShivaArt #ShivaPainting #ShivaDevotional Source link

Read More

JD Lakshminarayana: కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. డైరెక్ట్‌గా అంత పెద్ద పోస్టు ఇచ్చేశారా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 9:54 AM IST VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు. VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్…

Read More

Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

Vijayawada Gold Silver Rates: గత 7 రోజుల్లో పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? విజయవాడలో గోల్డ్ రేట్స్ వివరాలు ఇవే |

విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు…

Read More

Maha Shivaratri: వెయ్యేళ్ల చరిత్ర.. చోళుల నాటి శిల్పకళ! సారిపల్లి దిబ్బలింగేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. |

Last Updated:Feb 15, 2026 4:47 PM IST సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం చంపావతి నది తీరాన వెయ్యి ఏళ్ల చరిత్ర, చోళ రాజుల శిల్పకళతో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడింది. + సారిపల్లిలో వెయ్యేళ్ల చారిత్రక దిబ్బేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుక విజయనగరం జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంపావతి…

Read More