ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా…

Read More

Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. త్వరలో చట్టం. నారా లోకేష్ ఆదేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 8:38 AM IST Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పైగా నిన్న మంత్రులతో చర్చల్లో మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్యాన్ అమలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కాబోతోంది. ఇప్పుడే కాదు. దీనిపై గైడ్‌లైన్స్ రెడీ చేసి, ముసాయిదా…

Read More

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో 20 ట్రైన్స్ రద్దు!

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! ఏప్రిల్ 28 నుండి ఈ రైళ్లు బంద్.. మీ టికెట్ క్యాన్సిల్ అయిందేమో చూసుకోండి! Source link

Read More

Free Electricity: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుల స్వీకరణ.. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 9:26 AM IST Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం. దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ…

Read More

Dadisetti Raja Criticizes Amaravati Capital Plans| అమరావతి రాజధాని అవ్వదు?

దాడిశెట్టి రాజా అమరావతి రాజధాని నిర్మాణాన్ని విమర్శిస్తూ, ఖర్చులు వృథా అవుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న నగరాన్ని రాజధానిగా చేయాలని వ్యాఖ్యానించారు. Source link

Read More

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై తీపి కబురు చెప్పిన సీఎం.. అలా చేసిన వారికి రూ. 2,400లు..

Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ‘దీపం’ (Deepam) పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఒక తీపి కబురు చెప్పారు. Source link

Read More

జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More

Heat Wave: హీట్‌వేవ్ , థండర్ స్టార్మ్.. బయటకు వెళ్లాలంటే జాగ్రత్త.. ఏపీలో 3 రోజులు బిగ్ అలర్ట్..!

రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర ఎండలు వడగాలులు, మరోవైపు పిడుగులతో అకాల వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక Source link

Read More

Today Top 10 News: తీవ్ర ఆందోళనకు గురయ్యా అంటున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు….

Read More

బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More