Simhachalam Temple: భక్తులకు అలర్ట్.. అప్పన్న చందనోత్సవం టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 8:51 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ చందనోత్సవం 20న, రూ.300 రూ.1000 టికెట్లు 12 నుంచి 17 వరకు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ శాఖల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యం సింహాచలం చందనోత్సవంకి టికెట్లు విడుదల..! ఇలా సులభంగా తీసుకోండి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. నిజరూప దర్శనం సంవత్సరానికి ఒక రోజు…

Read More

Palnadu: మత్తులో ముంచి.. అంతమొందించి.. పల్నాడు లాయర్ హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘ఫోన్ పే’! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 5:58 AM IST ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: పల్నాడు జిల్లాలో గత శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) జరిగిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. తొలుత రోడ్డు…

Read More

Tirumala: తిరుమలలో భక్తుల ప్రభంజనం.. 2025-26లో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు.. టీటీడీ మాస్టర్ ప్లాన్ హిట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

4.57 శాతం పెరిగిన దర్శనాలు ఈనాడు కథనం ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023-24, 2024-25) తిరుమలలో సగటున రోజుకు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు సంఖ్య 73 వేలకు చేరుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. పక్కా ప్రణాళికతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం…

Read More

Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More

PM Rahat Scheme: ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.5 లక్షలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మనీ ఇవ్వకుండానే ట్రీట్‌మెంట్: ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా 7 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. గోల్డెన్ అవర్‌లో నగదు రహిత చికిత్స అందించడం వల్ల సత్వర చికిత్సతో బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. “గోల్డెన్ అవర్‌లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడం…

Read More

హైదరాబాద్, తిరుపతిని కనెక్ట్ చేస్తూ 18 ప్రత్యేక రైళ్లు | Good news to Tirupati Travellers South Central Railways announced more trains |

07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 2:21 PM IST ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం + సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం  విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం…

Read More

వేసవి దెబ్బకి శరీరం డేంజర్‌లోకి.. ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వండి..! summer health problems. |

Last Updated:Apr 11, 2026 3:01 PM IST విజయనగరం డాక్టర్ ఆనందరావు హెచ్చరిక, ఎండల్లో డీహైడ్రేషన్ వడదెబ్బ ప్రమాదం, వృద్ధులు మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచన, నీరు మజ్జిగ పండ్లరసం తాగమని సలహా + వేసవికాలంలో  డీహైడ్రేషన్ భారీ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. వేసవికాలంలో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఆయుర్వేదిక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరావు సూచించారు. ముఖ్యంగా…

Read More

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

నాసా ఆర్టెమిస్ 2 చంద్రయాత్ర విజయవంతం, ఒరాయన్ పసిఫిక్‌లో సురక్షిత ల్యాండింగ్, అపోలో 13 దూర రికార్డు బద్దలు, మిషన్ చారిత్రాత్మక మైలురాయి Source link

Read More