YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More

Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 2:20 PM IST Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో…

Read More

Benefits Of Peanuts: రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే చాలు.. గుడ్లు, జీడిపప్పుల కంటే బెటర్ |

Benefits Of Peanuts: వేరుశెనగలను “చౌకైన డ్రై ఫ్రూట్” అని పిలవడంలో తప్పేం లేదు. ఈ చవకైన చిరుతిండి పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. శీతాకాలంలో ప్రజలు తరచుగా వాటిని రుచి కోసం తింటారు, కానీ అవి వాస్తవానికి శక్తిని అందించే సహజ సూపర్‌ఫుడ్. విశేషమేమిటంటే వాటిలో బాదం , జీడిపప్పు వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో పోల్చదగిన పోషకాలు ఉంటాయి….

Read More

PM SHRI Scheme: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్.. వారికి రూ.10లక్షలు | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Feb 19, 2026 10:10 AM IST Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. PM SHRI Scheme Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు…

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 ముఖ్య వార్తలు.. 2 నిమిషాల్లో చదివేయండి?

Today Top 10 News Headlines: ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమైన 10 వార్తలను ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తున్నాం. రాజకీయాలు, సినిమా, ఆర్థికం, క్రీడలు, టెక్నాలజీ సహా అన్ని రంగాల తాజా అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. Source link

Read More

మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. లీగల్ నోటిసులు పంపిన హెరిటేజ్ ఫుడ్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 9:55 PM IST Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది News18 Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార…

Read More