Madanapalle: పరాయివాడితో భార్యకు వివాహేతర సంబంధం.. అవమానంగా భావించిన భర్త.. మద్యం తాగి తనను తాను.. మదనపల్లెలో దారుణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 5:25 AM IST భార్య పవిత్ర ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం శ్రీరాములుకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. ఈ క్రమంలో, పవిత్ర తన భర్తను వదిలేసి సిద్ధప్పతో కలిసి వెళ్ళిపోయింది. ప్రతీకాత్మక చిత్రం Madanapalle: మనిషికి ఆవేశం వస్తే ఏం చేస్తున్నాడో తెలియదు అనడానికి నిదర్శనంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన…

Read More

Weather today: బలంగా 2 తుపాన్లు. ఏపీ, తెలంగాణకి 5 రోజులు వర్షాలు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు |

భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టంగా ఒక విషయం చెప్పింది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకూ 5 రోజులపాటూ తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. అంతే కాదు.. ఏప్రిల్ 6 సోమవారం నాడు కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షం కురుస్తుంది అని…

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More

Talupulamma Jatara | కొండకోనల్లో ఘనంగా తలుపులమ్మ జాతర | #local18V

ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజులుతున్న కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారి గరగలు తీసే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కొండపై అమ్మవారు కొలువైన ప్రాంగణానికి గరగలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టింది. #Talupulammajatara #Festival #kakinada Source link

Read More

Easter Celebrations at Cemeteries | సమాధుల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు.. కారణం ఇదే! |

Last Updated: Apr 05, 2026, 20:20 IST ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమాదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన యేసు జన్మించారంటూ ప్రత్యేకంగా పేర్కొంటున్నారు, దీంతో కాకినాడ, రాజమండ్రి, గోదావరి జిల్లాల అనేక ప్రాంతాల క్రైస్తవుల స్మశాన వాటికలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు, ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం. …

Read More

చెదలు మీ విలువైన ఫర్నీచర్ ని తినేస్తున్నాయా.. రూ.10 ఖర్చుతో ఇలా చేస్తే పురుగులు పరార్..! mosquito problem even in summer easy tips to drive them away. |

Last Updated:Apr 05, 2026 9:57 PM IST వేసవిలో కూడా చెదల బెడద పెరుగుతోంది, తేమ తగ్గించడం, ఫర్నిచర్‌ను ఎండలో పెట్టడం, చెరకు వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, లవంగ నూనెతో పిచికారీ చేయాలని నిపుణుల సూచన Source link

Read More

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆ సమయంలో తినడం విషంతో సమానం.. డాక్టర్ల హెచ్చరిక ఇదే..!

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కెవి రామ్ కుమార్ సూచన, ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది, రాత్రి అయితే జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిక Source link

Read More

6 నెలల ఛేజ్.. టెన్షన్ పెట్టిన మొసలి.. వలలో చిక్కి తప్పించుకుంది.. చివరికి ఫసక్..! giant crocodile terrorizing for six months captured. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 11:00 PM IST ఆరు నెలలుగా గోదావరి ప్రాంతంలో భయపెట్టిన భారీ మొసలిని అంబేద్కర్ కోనసీమలో వలలో పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించగా, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచించారు. + గోదావరి జిల్లాలో ఆరుమాసాల తర్వాత చిక్కింది మరలా పరుగులు తీసింది. చివరికి ఆరు నెలలుగా కాలువల్లో, చెరువుల్లో, వాగుల్లో కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన భారీ మొసలి కథకు ఎట్టకేలకు క్లైమాక్స్ వచ్చింది. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులను మోసం చేస్తూ…

Read More

Water Crisis: బ్రాందీకి కొరత లేదు.. నీళ్లకు దిక్కులేదు.. మహిళల ఆవేదన వైరల్..! dalit women protest with empty pots for drinking water in kottakota. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 05, 2026 10:49 PM IST అనకాపల్లి జిల్లా రావికమతం కొత్తకోటలో 200 కుటుంబాలకు తీవ్రమైన నీటి కొరత, దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన, అధికారులు శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక + వేసవి వచ్చింది మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో…! దళిత మహిళలు ఆందోళన  అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ కేంద్రంలో నీటి సమస్య తీవ్రమై ప్రజలు ఆందోళనకు దిగారు. దేవతమ్మ వీధికి చెందిన దళిత మహిళలు ఖాళీ బిందెలతో…

Read More

Women Protest For Drinking Water | మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ కేంద్రంలో దేవత అమ్మ వీధి దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేశారు. వేసవికాలం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేవత అమ్మ వీధితో పాటు మరో రెండు కాలనీలో 200 కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పంచాయతీలకు ప్రతి ఇంటికి హౌస్ టాక్స్ వసూలు చేస్తున్నారు కానీ మంచి నీళ్లు సదుపాయం కల్పించడం లేదని అన్నారు. #WaterCrisis…

Read More