Madanapalle: పరాయివాడితో భార్యకు వివాహేతర సంబంధం.. అవమానంగా భావించిన భర్త.. మద్యం తాగి తనను తాను.. మదనపల్లెలో దారుణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 06, 2026 5:25 AM IST భార్య పవిత్ర ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం శ్రీరాములుకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. ఈ క్రమంలో, పవిత్ర తన భర్తను వదిలేసి సిద్ధప్పతో కలిసి వెళ్ళిపోయింది. ప్రతీకాత్మక చిత్రం Madanapalle: మనిషికి ఆవేశం వస్తే ఏం చేస్తున్నాడో తెలియదు అనడానికి నిదర్శనంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన…


