Crocodile captured after six months chase | ఆరు నెలల దాగుడుమూతల తర్వాత చిక్కిన మొసలి

కోనసీమ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి వలలో చిక్కి స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. Source link

Read More

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఏప్రిల్ 19 వరకు 15 రైళ్ల రద్దు | South Central Railway 15 trains in Telangana and Andhra Pradesh |

కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య…

Read More

Tribal villages: గిరిజన పల్లెలకు మహర్దశ.. పార్వతీపురం మన్యం జిల్లాలో త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం! |

Last Updated:Apr 06, 2026 6:22 PM IST పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి డోలీ యాత్ర ప్రారంభం, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులు పరిశీలన, నాణ్యత లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు. పార్వతీపురం మన్యం జిల్లాలో  త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం  స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన రహదారి సౌకర్యం లేక అల్లాడుతున్నాయి. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను మంచాల మీద మోసుకుంటూ కిలోమీటర్ల…

Read More

GAS Cylinder Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్‌పై ప్రజలకు బంపర్ న్యూస్.. ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన.. బుక్ చేసిన 2 రోజులకే! |

గత మార్చి రెండో వారంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండేది. ఆ సమయంలో రోజుకు సుమారు 5 లక్షల వరకు గ్యాస్ బుకింగ్‌లు నమోదయ్యాయి. కానీ సరఫరాలో జాప్యం జరగడం వల్ల పెద్ద ఎత్తున బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోయాయి. అయితే, ప్రభుత్వం వినియోగదారులకు ధైర్యం చెప్పడమే కాకుండా, సరఫరాను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. ఫలితంగా ఏప్రిల్ 4వ తేదీన (శనివారం) 2,11,302 మంది బుకింగ్ చేసుకోగా, అధికారులు ఏకంగా 2,77,367 సిలిండర్లను డెలివరీ చేశారు. అంటే కొత్తగా వచ్చిన…

Read More

Car Accident: గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. పెళ్లికెళ్లి తిరిగి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఫ్యామిలీ మొత్తం.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 06, 2026 10:10 PM IST తూర్పుగోదావరి వెలుగుతోడు గ్రామానికి చెందిన దంపతులు భోగిలి వీరవెంకట సతీష్, కిరణ్మయి తాపేశ్వరం దగ్గర కారు కాలువలో పడిపోవడంతో మృతి, పిల్లలు సహా ఇతరులు సురక్షితం. పంట కాలువలోకి దూసుకుపోయిన ఫ్యామిలీ కార్ రక్షించమని ఆర్తనాదాలు అప్పటికే ఇద్దరు మృ ఏపీకి సంబంధించి ఆ జిల్లాలో అనుకోని ప్రమాదం భార్యాభర్తల ఇద్దరు ప్రాణాన్ని తీసుకుపోయింది, నిజానికి అదే వాహనంలో వారి పిల్లలు తల్లి ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు…

Read More

Amaravati News: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 10:24 PM IST మోదీ సర్కార్ కీలక ప్రకటన. ఏపీ రాజధానిపై దశాబ్ద కాలపు సస్పెన్స్‌కు తెర.. గెజిట్ విడుదల! Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కొనసాగుతున్న దశాబ్ద కాలపు ఉత్కంఠకు తెరపడింది! ఢిల్లీ వేదికగా వెలువడిన ఒకే ఒక్క గెజిట్ నోటిఫికేషన్ ఏపీ భవిష్యత్తును మార్చేసింది. ఇకపై అమరావతి కేవలం ఒక నగరం కాదు.. చట్టబద్ధమైన ఏకైక…

Read More

Political Event: రాజకీయ రణం.. నాటక ప్రదర్శనం.. తిరుపతిలో “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” కలకలం! |

Last Updated:Apr 06, 2026 9:21 PM IST తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం ప్రదర్శించి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా విమర్శలు చేసింది + తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం. తిరుపతి నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” నాటక ప్రదర్శన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమం…

Read More

Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |

Last Updated:Apr 06, 2026 8:09 PM IST విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు + కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా…

Read More

AP weather: ఏపీలో వాతావరణం కూల్ కూల్.. భానుడి సెగలకు వరుణుడి బ్రేక్.. పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 06, 2026 6:46 PM IST బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఎండ తగ్గి, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం + గోదావరిజిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు.. విభిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ, ప్రజలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఎండ తీవ్రతతో అలమటిస్తున్న సకల జీవరాశులకు ఉపశమనం కలిగిస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ…

Read More

Bribery Case: మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం.. ఆ పని కోసం రైతు నుంచి రూ. 10 లక్షల డిమాండ్! |

Last Updated:Apr 06, 2026 2:47 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పై రైతు నుంచి భూ ఎన్ఓసీకి 10 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు, 5 లక్షలు అక్క ఖాతాకు ఆన్‌లైన్ జమ, కలెక్టర్ విచారణ ప్రారంభం + అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసిల్దార్ అవినీతి బాగోతం..! సామాన్యుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, అక్రమార్కుల అడ్డాగా మారుతోందన్న విమర్శలకు తాజా సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా…

Read More