Ontimitta Temple: మూడు రాష్ట్రాల నుండి 3 టన్నుల పుష్పాలు.. నేత్రపర్వంగా కోదండరాముని పుష్పయాగం |
తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందడంతో కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. Source link


