బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

ప్రకృతి మధ్యలో మైండ్ బ్లోయింగ్ స్పాట్.. కొండలు, అడవుల మధ్య అద్భుత జలపాతం..! |

Last Updated:Apr 07, 2026 3:00 PM IST విజయనగరం సరియా జలపాతం బాహుబలి వాటర్ ఫాల్స్‌గా పాపులర్, మూడు జలపాతాలు, ట్రెక్కింగ్, 20 రూపాయల టికెట్‌తో కొత్త టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది + బాహుబలి జలపాతాన్ని చూసేద్దాం రండి విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అరణ్యాల మధ్య ఉన్న సరియా జలపాతం ప్రస్తుతం పర్యాటకులకు కొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. ‘బాహుబలి వాటర్ ఫాల్స్’గా పేరుగాంచిన ఈ అందాల జలపాతం, తన…

Read More

టైమ్ మార్చితే ఫలితం మారుతుంది.. దేవుళ్ల పూజలో ఈ రహస్యాలు తెలుసా..?

వేద పండితులు ఉదయం సూర్యుడు శ్రీరాముడు వేంకటేశ్వరుడు, మధ్యాహ్నం హనుమాన్, సాయంత్రం శివుడు లక్ష్మీదేవి పూజలు చేస్తే అధిక శుభఫలితాలు అంటున్నారు Source link

Read More

భారతదేశ పౌర అణు ప్రస్థానంలో మరో ముందడుగు: సీఎం చంద్రబాబు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Helmet Campaign: హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపితే పోలీసులే డబ్బులిస్తారు.. ఇలా చేయండి చాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 12:56 PM IST Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. + హెల్మెంట్ పెట్టుకో…బహుమతి అందుకో  ఇది చిత్తూరు జిల్లాలో విన్నూతన కార్యక్రమం Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన పెంపొందించేందుకు చిత్తూరు…

Read More

Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. యువ న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్య.. తల్లిదండ్రులపై దాడి! |

Last Updated:Apr 07, 2026 12:07 PM IST Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది ఎల్లయ్యను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో హత్య, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, పాత కక్షల కోణంలో కేసు దర్యాప్తు + వడ్డిపల్లిలో దారుణం  యువ లాయర్ ఎల్లయ్య హత్య..! అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలోని కె.వి. పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ఎల్లయ్య (యువ లాయర్) అనే…

Read More

BJP MLA Adinarayana Reddy Comments | కూటమిలో ఇబ్బందులు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా| N18S

కూటమి రాజకీయాల్లో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.#AdinarayanaReddy #BJP #AndhraPolitics Source link

Read More

Raakaasa Movie Team Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో 'రాకాస' మూవీ టీమ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కొత్త చిత్రం ‘రాకాస’ ఘనవిజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు గెటప్ శ్రీను పాల్గొన్నారు. #NiharikaKonidela #SangeethSobhan #GetupSrinu Source link

Read More

Clean Andhra: రెండేళ్లలో చెత్త రహిత రాష్ట్రమే లక్ష్యం! ఏపీలో 6 కొత్త ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్.. |

త్వరలోనే నెల్లూరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప పట్టణాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా రోజుకు సుమారు 7000 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం మంత్రి శెట్టిపల్లి భూములను కూడా పరిశీలించారు. Source link

Read More