News Desk

Gold Silver Rates: విజయవాడలో పసిడి పరుగులు.. పెరిగిన బంగారం, వెండి ధరలు! |

ప్రముఖ వెబ్ సైట్ గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం మార్చి 17 (మంగళవారం) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.660 పెరిగి రూ.1,57,420 నుంచి రూ.1,58,080కి చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ.1,44,300 నుంచి రూ.1,44,900కి వచ్చింది. 18 క్యారట్ గోల్డ్ ధర రూ.490 పెరిగి…

Read More

ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్‌టైల్స్, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్…

Read More

YS Jagan: డ్రగ్స్ తీసుకున్న ఫస్ట్ ఎంపీ పుట్టా మహేష్: వైఎస్ జగన్

దేశచరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన మొదటి ఎంపీ పుట్టా మహేష్ అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు వల్లే టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని విమర్శించారు. Source link

Read More

నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం

. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం…

Read More

ఏడాదికి ఒక్కసారి జరిగే మహోత్సవం.. ధారలమ్మ తల్లి జాతరలో భక్తి ప్రవాహం..! Kotha Amavasya Visakha Manyam to Kakinada Devotion Flow | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 3:56 PM IST కొత్త అమావాస్య సందర్భంగా విశాఖ నుంచి కాకినాడ వరకు శ్రీ ధారలమ్మ తల్లి ఆలయంలో భక్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గెడ్లబీడులో నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. + పులిపై కూర్చున్న ధారాళమును చూస్తే వళ్ళు జలవరించాల్సిందే కొత్త అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామాల్లో పండుగ శోభ వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో అయితే ఈ రోజు ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా మారుతుంది. ఏడాది పొడవునా…

Read More

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

Mohammad Irfa Saibugaru's Exemplary Service|ఈ సాయిబుగారి సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

మహమ్మద్ ఇర్ఫా సాయిబుగారు, పేదలు, నిరుపేదలు, కార్మికులకు ప్రతిరోజూ దానధర్మాలు చేసి, తన స్వస్థలం పాయకరావుపేట నుంచి కాకినాడకు వెళ్లి వారి కష్టాలు తీర్చుతారు. Source link

Read More

సరిపడా గ్యాస్ నిల్వలు

మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 4:30 PM IST CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. chandrababu CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన…

Read More

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని…

Read More