News Desk

Tirumala: గ్యాస్ కొరతతో తిరుపతి, తిరుమలలో కష్టాలు మొదలు.. అమాంతం పెరిగిన వీటి ధరలు |

Last Updated:Mar 18, 2026 11:04 AM IST Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి వంటి పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండేది. + Tirumala Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి…

Read More

Vijayawada Weather Forecast: భానుడి భగభగలకు బ్రేక్.. నేటి సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం!

గడిచిన కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Source link

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:26 AM IST Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. + ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు పూర్తి Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు…

Read More

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సీసాల ధరలు పెరగనున్నాయి, దీనికి సంబంధించి సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ.

విజయవాడలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (APPDWMA) తాగునీటి సీసాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం, ఇరాన్-అమెరికా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడి పదార్థాల కొరత, పెట్స్, మూతలు, లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల మరియు రవాణా భారం పెరగడం వంటి అంశాల వల్ల తీసుకోబడింది. ఈ ధరల పెరుగుదల దాదాపు రూ. 25 వరకు ఉండనున్నది, ఒక కేసులో 12 లేదా…

Read More

Minister Nara Lokesh | స్కూల్లో మధ్యాన్న భోజనం తిన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews Source link

Read More

అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు

కాబూల్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్‌పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా…

Read More

Vijayawada: బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 7:02 AM IST స్థానికంగా నివసించే 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా గాయాలతో ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని విచారించగా, పసి హృదయం ఎదుర్కొన్న నరకం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సమాజంలో బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న చట్టాలు మరోసారి తమ శక్తిని చాటాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి న్యాయస్థానం సరైన గుణపాఠం చెప్పింది. మూడేళ్ల…

Read More

అమెరికాకు చైనా షరతు – Visalaandhra

బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని…

Read More

Divyang shakti scheme: నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: * ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. * వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె…

Read More

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్

వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను…

Read More