News Desk

గోదావరి నదిలో మునిగి యువకులు మరణం; తూర్పు గోదావరిలో విషాదం.

బొబ్బర్లంక వద్ద విషాదం: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు ఏప్రిల్ 5, 2026: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో విషాద సంఘటన జరిగింది. నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు మునిగిపోయారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాద్, మహమ్మద్ బిలాల్, షేక్ సుల్తాన్, ముసిని మణికంఠ అనే నలుగురు స్నేహితులు సరదాగా గోదావరి తీరానికి…

Read More

మన్యం వేసవి వినోదం ప్రారంభం.. స్టూడెంట్స్‌కు స్పెషల్ టికెట్ ఆఫర్లు..! Manyam Summer Fun program |

Last Updated:Apr 05, 2026 4:31 PM IST పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వేసవి వినోదం ప్రారంభం, ఐటీడీఏ పార్కుల్లో విద్యార్థులకు తక్కువ టికెట్ ధరలు, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం, పనిదినాల్లోనే రాయితీలు. మన్యం వేసవి వినోదం కార్యక్రమానికి శ్రీకారం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు వేసవి సెలవులు మరింత ఆనందంగా, సార్థకంగా మారబోతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా “మన్యం వేసవి వినోదం” కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను…

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు. Source link

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.ఈ…

Read More

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం

తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన Source link

Read More

ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ

అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్…

Read More

Vastu Tips: వంటగదిలో ఈ చిన్న తప్పు చేస్తున్నారా? అయితే లక్ష్మీదేవి కటాక్షం కోల్పోయే ప్రమాదం..

రాజాం వాస్తు నిపుణుడు సుబ్రహ్మణ్య శర్మ ప్రకారం రాత్రి ఎంగిలి పాత్రలు వదిలేయడం అశుభం, నెగెటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిక Source link

Read More

Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |

Last Updated:Apr 05, 2026 10:17 AM IST వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు + వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు,…

Read More