News Desk

Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More

త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం…

Read More

Chicken Prices Increase | నాన్ వెజ్ ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు |#local18V

వేసవి ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో చికెన్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.340కు పైగా విక్రయమవుతోంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#chickenprice #vizag Source link

Read More

శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి

తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం,…

Read More

DMDK Leader Premalatha Vijayakanth |శ్రీవారి సన్నిధిలో డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్|#local18shorts

డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమె ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#PremalathaVijayakanth #DMDK #Tirumala Source link

Read More

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి…

Read More

Vizianagaram MP: సంతానోత్పత్తి పెంచేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి మాస్టర్ ప్లాన్.. ఆడపిల్ల పుడితే రూ.50 వేలు బహుమతి.. |

Last Updated:Mar 19, 2026 12:10 PM IST విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మూడో సంతానం పుట్టిన దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆడబిడ్డ పుడితే రూ.50,000, మగబిడ్డ పుడితే ఆవు, దూడ బహుమతిగా ఇస్తారు. Source link

Read More

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం పుష్కరాల లోపే పోలవరం పూర్తి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను, అభివృద్ధి సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, ఈ ఏడాది అంతా…

Read More

Ugadi: ఇక నుంచి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ రోజునే.. కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 19, 2026 12:13 PM IST Ugadi 2026: ప్రతి ఏడాది ఉగాది పండగ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలు అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ugadi Ugadi 2026: ప్రతి ఏడాది…

Read More

Tirumala Temple | తిరుమల ఆలయంలో ఉగాది సంబరాలు

తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘ఉగాది ఆస్థానం’ మరియు ‘పంచాంగ శ్రవణం’ నిర్వహించారు.#tirumalatemple #ugadi #tirumalanews Source link

Read More