Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…


