News Desk

Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్

కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఏటేటా వణికిస్తున్న ఉప్పునీటి బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రపు పోటు వల్ల సాగు భూములు చవిటి నేలలుగా మారుతున్న తరుణంలో, రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయి. సముద్రంలో కలుస్తున్న 7.40 టీఎంసీల వరద జలాలను నిల్వ చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు అదనపు…

Read More

Ration Cards: రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. అధికారులతో పని లేదు.. ఇక అన్ని మీ సేవలోనే.. |

ఇప్పటి నుంచి మీసేవ కేంద్రాల ద్వారా మొత్తం తొమ్మిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, కుటుంబ సభ్యులను చేర్చడం లేదా తొలగించడం, కార్డు విభజన వంటి సేవలు ఇందులో ఉన్నాయి. అదనంగా కార్డు వివరాల్లో మార్పులు చేయడం, ఆధార్ అనుసంధానం, డూప్లికేట్ కార్డు పొందడం, రేషన్ దుకాణాల మార్పు వంటి సేవలను కూడా సులభంగా పొందవచ్చు. ఈ విధంగా ఒకే వేదికపై అన్ని సేవలను అందించడం వల్ల ప్రజలకు…

Read More

ఇక చమురు యుద్ధమే! – Visalaandhra

. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం. ఇరుగు`పొరుగు ఆగ్రహం తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్‌లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్‌దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్‌లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన…

Read More

AP Weather Update: ఈ వేసవిలో భారీ అకాల వర్షాలు.. ఇదెక్కడి కాలం.. బ్రహ్మంగారు చెప్పింది నిజం అవుతుందా?

ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More

జాబ్ క్యాలెండర్ విడుదల – Visalaandhra

. వివిధ శాఖల్లో 10,060 పోస్టులు. గ్రూప్-1లో 91, గ్రూప్-2లో 750. మే నుంచి అక్టోబరు వరకు నోటిఫికేషన్లు: మంత్రి లోకేశ్ వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నిరుద్యోగ యువత చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను గురువారం ఎక్స్‌వేదికగా వెల్లడించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర యువతకు ఇది ఒక గొప్ప వరమని, ప్రతి ఏటా ఉగాది…

Read More

ఉగాది వేళ ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులతో కళకళలాడిన పుట్టపర్తి..! Ugadi celebrations grandly at Puttaparthi. |

తెలుగు వారి కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుంది. “యుగ” మరియు “ఆది” అనే పదాల కలయికతో ఏర్పడిన ఈ పండుగ పేరు ‘సృష్టి ఆరంభం’ అనే అర్థాన్ని కలిగి ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసపు పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా పురాణాలు విశదీకరిస్తాయి. ఈ నేపథ్యంలో దేవాలయాలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా…

Read More

అకాల వర్షం… అపార నష్టం – Visalaandhra

. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు…

Read More

ఉగాది కానుకగా ‘ధురంధర్ 2’.. థియేటర్లలో మాస్ హంగామా, ఫ్యాన్స్ ఫుల్ జోష్..! Dhuranthar 2 Grand Release | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:11 PM IST ధురంధర్.. ది రివెంజ్ (ధురంధర్ 2) ఉగాది కానుకగా విడుదలై, విశాఖలో హంగామా సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ నటించారు. + విశాఖలో ధురంధర్ 2 మూవీ రివ్యూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ధురంధర్.. ది రివెంజ్ (ధురంధర్ 2) సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉగాది కానుకగా భారీ హంగామా సృష్టిస్తోంది. ముఖ్యంగా విశాఖలో ఈ…

Read More

స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ…

Read More