News Desk

బ్లాస్ట్‌తో ప్రాణాపాయం.. ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైద్యులు ఎక్కడంటే..! Visakha KIMS ICON Hospital doctors | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 8:24 PM IST విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. ఎక్మోతో  ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు.. పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా…

Read More

ఆరని చమురు మంటలు

కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల…

Read More

War Impact |Essential Commodity Prices Surge |యుద్ధం ఎఫెక్ట్.పెరుగుతున్న నిత్యావసరాల ధరలు| #local18V

యుద్ధం ఎఫెక్ట్.. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలు.. కందిపప్పు, బియ్యం, నూనెలు.. ధరలు పెరుగుతున్న వైనం.. యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహారలైన బియ్యం కందిపప్పు నూనెలో మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. ఇవి వచ్చేనెల అయ్యేసరికి భారీ స్థాయి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కందిపప్పు ధరలు, బియ్యం ధరలూ పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని విశాఖ రైతు బజార్ రైతులు,…

Read More

జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత – Visalaandhra

విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. Source link

Read More

అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్ భూమిపూజ.. సీఎం, డిప్యూటీ సీఎం రాకతో హై అలర్ట్..!

అనకాపల్లి జిల్లాలో ArcelorMittal Nippon Steel (AM/NS) స్టీల్ ప్లాంట్ భూమిపూజకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి. Source link

Read More

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక – Visalaandhra

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి,…

Read More

Konark Sun Temple | కోణార్క్ సూర్యదేవాలయంలో బంగారు కిరణాల అద్భుతం | #local18V

ఏపీలో కోణార్క్ లాంటి దేవతలు ప్రతిష్టించిన స్వయంభు క్షేత్రం. ఆక్షేత్రంలో సూర్యదేవుని కిరణాలు సూర్యునిపై పడటం ఒక అద్భుతంగా చెబుతున్నారు. ఆరోగ్యాన్ని అందించే సూర్యదేవుడు ఆలయాన్ని దర్శిస్తేనే సకల శుభాలు చేకూరుతాయని, అలాంటి తరుణంలో సూర్యదేవుడిపై కిరణాలు పడే సమయంలో చూడాలి అంటే ఆదేవుని ఆశీస్సులు ఉంటే తప్ప జరగవు అంటూ అర్చక స్వాములు చెబుతున్నారు. నిజానికి కోణార్క్లాంటి సూర్యదేవుని ఆలయం ఏపీలో ఎక్కడుంది, ఆలయ చరిత్ర ఏంటి, ఒకసారి క్లుప్తంగా చూద్దాం.#konarksuntemple #apnews #sunlight Source…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

10వ తరగతి నుంచి B.Tech వరకు.. అందరికీ జాబ్ ఛాన్స్! మార్చి 25న భారీ జాబ్ మేళా ఎక్కడంటే..! Job Fair in Amaravati on October 25. |

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల విషయంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, అలాగే ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. Source link

Read More

2500 ఏళ్ల చరిత్ర.. పాండవులతో సంబంధం ఉన్న దేవాలయం.. ఎక్కడ ఉందంటే..? Tripurantaka Swami Temple Spirituality. |

Last Updated:Mar 20, 2026 6:40 PM IST త్రిపురాంతక స్వామి దేవాలయం విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఉంది. మహాభారతంతో సంబంధం ఉన్న ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది. + శ్రీ శ్రీశ్రీ స్వర్ణా కర్షణ రాజరాజేశ్వరీ సమేత త్రిపురాంతక స్వామివారిదేవాలయం విశి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్షేత్రంగా త్రిపురాంతక స్వామి దేవాలయం నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో…

Read More