News Desk

Vijayawada Gold Silver Rates: విజయవాడలో భారీగా పతనం అయిన బంగారం ధరలు.. చాలా రోజుల తర్వాత 1.40 లక్షల దిగువకు! |

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం సుమారు రూ.1,48,910 వద్ద కొనసాగుతోంది. ఇది గత రోజు ధరతో పోలిస్తే దాదాపు రూ.1,310 కంటే ఎక్కువ తగ్గుదలగా భావించవచ్చు. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి రూ.1,36,550 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,730 వద్ద ఉంది. ఈ విపరీతమైన తగ్గుదల వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి…

Read More

బతికే ఉన్నాం

నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా…

Read More

Tiger Movement Creates Panic in Rampachodavaram | ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి | #local18V

కాకినాడ జిల్లా దాటి రంపచోడవరం నియోజకవర్గంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి సమీప ప్రాంతాల్లో మరోసారి అలజడి నెలకొనగా, బర్నగూడెం–చెరుకుంపాలెం ప్రధాన రోడ్డును పెద్దపులి దాటిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.#tiger #kakinada #Apnews Source link

Read More

ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు

జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి…

Read More

Tiger Rescue: పరేషాన్ చేసిన పెద్దపులి.. హనుమాన్ టీమ్ ఎంట్రీతో తోక ముడిచిందా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 4:30 PM IST Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో ఏకంగా జిల్లా నుంచి మకాం మార్చేసింది. + కాకినాడలో అద్భుతమైన తెలివి ప్రదర్శించిన పెద్దపులి Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్…

Read More

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం కూనవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Source link

Read More

పెట్రోలు ధర రూ.2.35 పెంపు – Visalaandhra

న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన…

Read More

బ్లాస్ట్‌తో ప్రాణాపాయం.. ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైద్యులు ఎక్కడంటే..! Visakha KIMS ICON Hospital doctors | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 8:24 PM IST విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. ఎక్మోతో  ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు.. పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా…

Read More

ఆరని చమురు మంటలు

కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల…

Read More