News Desk

ఉరుములు, ఈదురుగాలులతో.. మరో 5 రోజులు వర్షాలే.. వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Thunder lightning and gusty winds for 5 days in AP. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 7:21 PM IST ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు పిడుగులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరిక ఏపీలో మరో 5రోజులపాటు వర్షాలు..! వాతావరణ శాఖ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే…

Read More

సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు….

Read More

Fishermen Hit Jackpot with Rare Fish Catch | మత్స్యకారులను మహారాజుగా మార్చిన అరుదైన చేప | #local18V

కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు…

Read More

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని…

Read More

Top 10 News Today: నేటి టాప్ టెన్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 వార్తలు ఇవే

Top 10 News Today: మార్చి 21వ తేదీకి సంబంధించిన టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు మీ కోసం. Source link

Read More

ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం..

విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన సాకే కృష్ణమూర్తి, కమలమ్మల కుమార్తె బుడగల ఉమాదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం స్వర్గస్తురాలైన ఉమాదేవి జ్ఞాపకార్థం నార్పల మండల కేంద్రం సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.4,000 నగదును అందజేశారు.దివంగత ఉమాదేవి భర్త, రాప్తాడు జర్నలిస్ట్ బుడగల శ్రీనివాసులు, కుమారుడు అక్షయ్ సాగర్, కుమార్తె నిత్యశ్రీలు కలిసి ఆశ్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం…

Read More

ఆరు నెలలు నీటిలో.. ఆరు నెలలు వెలుపల.. గండి పోచమ్మ జాతర ఘనంగా ప్రారంభం..! Gandi Pochamma Jatara splendor devotion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 3:44 PM IST గోదావరి తీరంలోని గండి పోచమ్మ ఆలయంలో ఉగాది అనంతరం జాతర వైభవంగా సాగి, గిరిజన భక్తి, పాపికొండల పర్యాటకంతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. + జలదిగ్బంధంలో ఉండే గండిపోచమ్మ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ చుట్టూ గ్రామదేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా, భక్తి పరవశంతో సాగుతాయి. అడవి…

Read More

మా జోలికి రావొద్దు… బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడి చేసేందుకు అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఇరాన్ శనివారం తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే, ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఃఎక్స్ః వేదికగా ఓ పోస్ట్…

Read More

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఫుల్ ఆపరేషన్స్..! Center reveals South Coast Railway Zone. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 4:17 PM IST విశాఖపట్నం కేంద్రంగా SCoR జోన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. ముడసర్లోవలో 12 అంతస్తుల హెడ్ ఆఫీస్ నిర్మాణం, 15 వేలకుపైగా ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలం. విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 2026 ఏప్రిల్ 1 నాటికి ఈ జోన్…

Read More

సోషల్ మీడియా పరిచయాలు యువతులను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్నపరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఃఎక్స్ః వేదికగా హెచ్చరించారు. ఁఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను…

Read More