News Desk

Kanipakam Temple | భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి 3 గంటలు |

Last Updated: Mar 22, 2026, 21:05 IST చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజుల సెలవులు రావడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు దీర్ఘ క్యూలలో నిలబడగా, దర్శనానికి సుమారు మూడు గంటల…

Read More

అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు…

Read More

Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచ నలుమూలల జరిగిన వార్తలు మీ కోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు, ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొంటున్నానని ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీలోనన్నదిపై జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 2.అమరావతి దాసులు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి…

Read More

యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ

ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్…

Read More

కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!

గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు. Source link

Read More

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More

కోనసీమలో మహిళల వాలీబాల్ సందడి.. ఫైనల్‌లో ఐసిఎఫ్ విజయం..! womens volleyball tournament. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 6:01 PM IST కోనసీమ తూర్పుపాలెం లో అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన మహిళల వాలీబాల్ టోర్నీలో ICF జట్టు విజయం సాధించగా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సత్కరించారు. + గోదావరి జిల్లాలో మహిళల వాలీబాల్ పోటీలు సత్తా చాటిన మహిళలు గ్రామీణ ప్రాంతంలో మహిళల క్రీడా స్పూర్తి ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పేలా కోనసీమలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రం నలుమూలల…

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

పులి భయంతో వణికే గ్రామాల్లో కోతుల బెడద.. దాడిలో మహిళ మృతి..! Tiger movement in AP monkey attacks. |

ఏపీలో ప్రజలు ఒకేసారి రెండు భయాలతో వణికిపోతున్నారు. ఒకవైపు పెద్దపులి సంచారం కలవరపెడుతుంటే, మరోవైపు కోతుల బెడద రోజురోజుకూ భయానకంగా మారుతోంది. గ్రామాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా కోతుల ఉనికి పెరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. స్కూల్‌కి వెళ్లాలన్నా, పనికి వెళ్లాలన్నా, బస్‌స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కి వెళ్లాలన్నా భయంతో అడుగులు వేయాల్సి వస్తోంది. Source link

Read More