News Desk

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

ఉమ్మడి జిల్లాల వారికి పరుగు పందెం పోటీలు

నిర్వాహకులు బాలరాజు, సాకే సాయికుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లాలు అయిన అనంతపురం, పుట్టపర్తి జిల్లాల వారికి ధర్మవరం మండలం లోని గొట్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల (మంకాలమ్మ దేవాలయం దగ్గర) మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, షాకే సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరుగు పందెం శ్రీరామనవమి సందర్భంగా రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ముందుగానే తమ…

Read More

Chicken Prices Soar to ₹400 Per Kg | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ రూ.400 | #local18V

యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి?, ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్సేల్ ధర 350 నుంచి 400 ఉండగా రిటైల్ 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు, దీంతో చికెన్ జోలికి…

Read More

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More

Telugu Live News: తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్‌లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్‌కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…

Read More

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)…

Read More

Mittal Steel Plant: నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం.. అనకాపల్లి భవిష్యత్తు మార్చే ‘గేమ్ ఛేంజర్’.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 1:41 PM IST అనకాపల్లి లో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్ దిశగా. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు. + నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం..! టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ప్రతిష్టాత్మకమైన మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన…

Read More

కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’

గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్,…

Read More

Unseasonal Rains: ఏపీలో అకాల వర్షాల బీభత్సం.. రూ. 63 కోట్లకు పైగా పంట నష్టం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పంటల వారీగా నష్టం వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య, ఆహార పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,840 హెక్టార్లలో వరి, 1,534 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్చి, పసుపు: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడి…

Read More

‘సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి’

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విచిత్ర కేసు నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింతకేసు వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు…

Read More