News Desk

కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

ప్రతిరోజు అన్నదానం.. ఆకలితో ఉన్నవారికి ఆశగా మారిన కాకినాడ దంపతులు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 1:06 PM IST గొర్రెల శివరామకృష్ణ-సత్యవేణి దంపతులు రామకృష్ణ నగర్‌లో నిరుపేదలకు ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరస్వతి విద్యా సేవా సమితి ద్వారా ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందిస్తున్నారు. + ఏపీలో నిత్యం అన్నం పెడుతున్న అన్నపూర్ణలు..  ఆకలి అని అడగకముందే ఆకలిని గుర్తించి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఒక పెద్దావిడ మారిపోయింది. డబ్బు, ఆస్తి, భోగభాగ్యాలు ఇవన్నీ శాశ్వతం కావని, కానీ మన చేత్తో పెట్టిన పిడికెడు…

Read More

Bengal Yuva Sathi scheme: బెంగాల్‌లో యువ సాథి పథకం అమలు. నిరుద్యోగులకు నెలకు రూ.1,500. ఏపీ సంగతేంటి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

యువ సాథి పథకం: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగ్లార్ యువ సాథి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించారు. మొదట ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చనే ఉద్దేశంతో.. మార్చి 7నే దీన్ని ప్రారంభించి నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారని డెక్కన్ హెరాల్ట్ రిపోర్ట్ చేసింది. అర్హతలు…

Read More

మొదటి సారి ఎమ్మెల్యేలు.. కానీ సభలో సీనియర్లకే సవాల్.. సమస్యలపై గళమెత్తిన ముగ్గురు మహిళా నేతలు..! Three Women MLAs Deliver Courageous Speeches in AP Assembly. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 10:59 AM IST ఏపీ అసెంబ్లీలో మిరియాల శిరీష దేవి, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. గిరిజనుల, రహదారుల, మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. + పొగడ్తలు కాదు పనిచేయాలి అసెంబ్లీలో దుమ్ములేపిన ముగ్గురు మహిళలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, సభలో వారు మాట్లాడిన తీరు సీనియర్ నేతలను…

Read More

AP News Updates: ఏపీలో రేషన్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్‌ల పెంపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! |

పొదనూర్ – బరోని ప్రత్యేక రైలు (రైలు నం. 06021/06022): ఈ నెల 16, 23 తేదీల్లో పొదనూర్‌లో ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బరోని చేరుకుంటుంది. రైలు నంబరు 06022 బరోనిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇది ఈరోడ్, సేలం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం,…

Read More

విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం

. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి… గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్…

Read More

OLX Scam: క్యాబ్ డ్రైవర్ల అమాయకత్వమే పెట్టుబడి.. మాటల్లో పెట్టి మస్కా..ఈ ఓఎల్‌ఎక్స్ దొంగ మామూలోడు కాదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 7:18 AM IST రాజకీయ నాయకుడినంటూ పరిచయం చేసుకుని, డ్రైవర్లను నమ్మించి వారి పేర్ల మీదనే బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అజిత్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక వింత…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల – Visalaandhra

విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో…

Read More

Telangana and AP Weather Forecast Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 08, 2026 5:55 AM IST AP and Telangana Weather Forecast Update: అసలే ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో.. వాతావరణంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దీనికి కారణం భూతాపమే. వేడి పెరిగే కొద్దీ.. వానలూ పెరుగుతాయి. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit – zoom.earth) ఆంధ్రప్రదేశ్ సముద్రం పక్కనే ఉండటం వల్ల.. బంగాళాఖాతంలో వచ్చే ప్రతీ మార్పూ…..

Read More