News Desk

Housing Scheme: సొంత ఇల్లు కోసం చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో మీ అకౌంట్‌లోకే రూ.2.39 లక్షలు.. రెడీగా ఉండండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 10:13 PM IST ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుకు సుమారు రూ.2.39 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ సహాయం వల్ల పేద కుటుంబాలు సులభంగా తమ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. New House: కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భారీ ఊరట.. ప్రభుత్వం బంపర్ బొనాంజా! రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ కలను సాకారం చేయడానికి పలు దశల్లో చర్యలు తీసుకుంటోంది….

Read More

సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్…

Read More

భక్తులకు గుడ్ న్యూస్.. ఫ్రీ దర్శనం, స్పెషల్ బస్సులు.. చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు..!Simhachalam Chandanotsavam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:57 PM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న వైభవంగా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యవేక్షణలో భక్తుల సౌకర్యాలకు విస్తృత ఏర్పాట్లు. సాధార‌ణ భ‌క్తులకు పెద్దపీట వేస్తూ చంద‌నోత్స‌వం..  విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చందనోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వేడుకలు నిర్వహించాలని జిల్లా…

Read More

ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే…

Read More

విశాఖ కేజీహెచ్ లో రూ.2 కోట్ల హార్ట్ మెషిన్.. గుండె శస్త్రచికిత్సలకు బిగ్ రిలీఫ్..! Visakhapatnam KGH 2 crore heart lung machine services launched | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:39 PM IST KGH AMCలో ఆధునిక హార్ట్ లంగ్ మెషిన్ హీమోథెర్మ్ యూనిట్ ప్రారంభం. ICICI ఫౌండేషన్ CSR తో సాధ్యమై ఎన్ టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు లాభం. గుండె వైద్య సేవల్లో మైలురాయి.. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ₹2 కోట్ల హార విశాఖపట్నంలో గుండె వైద్య సేవలకు మరో పెద్ద ముందడుగు పడింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో సుమారు ₹2…

Read More

ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ – Visalaandhra

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ…

Read More

తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి రథోత్సవం శాంతియుతంగా జరిగింది.

తిరుపతి: వేలాది మంది భక్తుల మధ్య శ్రీ కోదండరామ స్వామి రథోత్సవం అద్భుతంగా జరిగింది. సీతారామ లక్ష్మణ సమేతంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీరారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల మధ్య రథం ఊరేగింపు సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించి, రామనామాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఊరేగింపు అనంతరం వేదశాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించి హారతులు పట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 27న మెగా జాబ్ మేళా.. హాజరైతే జాబ్ గ్యారంటీ..!

ఆంధ్రప్రదేశ్ కోనసీమ నిరుద్యోగులకు శుభవార్త. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఉపాధి కార్యాలయంలో 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జి. శ్రీనివాసరావు తెలిపారు. Source link

Read More

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం…

Read More

ఈ లక్షణాలు ఉన్నాయా జాగ్రత్త.. వెంటనే టెస్ట్ చేయించుకోండి.. క్షయ వ్యాధి సంకేతాలు కావొచ్చు..! Tuberculosis awareness. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 24, 2026 8:19 PM IST డాక్టర్ శ్రీనివాసులు క్షయ వ్యాధి లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తూ, గంగవరం పిహెచ్‌సీలో ర్యాలీ నిర్వహించి ఉచిత పరీక్షలు చికిత్సలపై అవగాహన కల్పించారు. + వారం రోజులు మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలు ఆ వ్యాధి సోకినట్టే…!!!! శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, సాయంత్రం…

Read More