News Desk

Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా…

Read More

Fan Tips: వేసవిలో ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో మీ గది కూల్ అవుతుంది..!

వేసవిలో ఏసీకి బదులుగా ఫ్యాన్ గాలి చల్లగా రావాలంటే రెక్కల శుభ్రత, కోణం, కండెన్సర్, క్రాస్ వెంటిలేషన్, ఐస్ ట్రిక్ వంటి చిట్కాలు కూన దాసు సూచనలు. Source link

Read More

శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గట్టి షాకిచ్చింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతకు ఇరాన్, దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఈ వైఖరి మారదని తేల్చి చెప్పింది.ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే…

Read More

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; తాజా మార్కెట్ ధోరణులు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది శుభవార్త. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,43,290 నుండి రూ.1,42,910కి చేరుకుంది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,31,350 నుండి రూ.1,31,000కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పడిపోయి రూ.1,07,470 నుండి రూ.1,07,190కి నమోదైంది. బంగారం ధరలు తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారులు…

Read More

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త శకం.. పునర్విభజనతో పెరగనున్న 14 డివిజన్లు.. 78కి చేరనున్న మొత్తం స్థానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనాభా ప్రాతిపదికన పునర్విభజన ఈనాడు కథనం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా సుమారు 8,47,000 గా ఉంది. అప్పట్లో ఉన్న జనాభాకు అనుగుణంగా 64 డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో నగరం అన్ని దిశలా విస్తరించింది. శివారు ప్రాంతాలు విలీనం కావడంతో పాటు, జనసాంద్రత కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రతి డివిజన్‌లో ఓటర్ల…

Read More

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి – Visalaandhra

కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు…

Read More

Road Accident: హైవేపై గాయపడిన వ్యక్తిని కాపాడాలని వెళ్లారు.. కర్నూలులోనే ఎందుకిలా..? | కర్నూల్ వార్తలు (Kurnool News)

Last Updated:Mar 25, 2026 12:11 PM IST Road Accident: ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను గాల్లో కలిపేసింది. నిజానికి ఆ ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలు కోల్పోయినప్పటికి .. వారికి ఏమైందో అనే కంగారులో చూసేందుకు దగ్గరికి వెళ్లిన వారిని సైతం మరో వాహనం ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. + కర్నూలులో ఘోర ప్రమాదం ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు బలి Road Accident:…

Read More

అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్‌గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో…

Read More

H.D. Kumaraswamy | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.#HDKumaraswamy #tirumalatemple #tirumalanews Source link

Read More