News Desk

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్…

Read More

Sri Rama Navami: అక్కడ శ్రీసీతారాముల కల్యాణంలో ముస్లింలదే సందడి.. ఆ వైభవం ఎక్కడో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 2:03 PM IST Sri Rama Navami: మేమంతా ఒక్కటే, మీరు వేరు, మేము వేరు కాదు అనే సమానత్వాన్ని తెలియజేసేందుకు అక్కడ ముస్లింలు అంతా కలిసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయానికి మామిడితోరణాలు కట్టే దగ్గర నుండి కళ్యాణం ముగిసిన తర్వాత జరుగు అన్న ప్రసాద వితరణ వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. + ముస్లిమ్స్ దగ్గరుండి నిర్వహించే రాములోరి కళ్యాణం చూడగలమా ఇంతటి వైభవాన్ని Sri…

Read More

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విపత్తుల…

Read More

Mutton vs Country Chicken | మటన్‌తో పోటీ పడుతున్న కోడి… నాటు కోడి రూ.900 | #local18V

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా,…

Read More

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More

Sri Rama Navami 2026: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాల వెనుక హిస్టరీ తెలుసా..? | భద్రాద్రి కొత్తగూడెం వార్తలు (Bhadradri Kothagudem News)

Last Updated:Mar 27, 2026 11:52 AM IST Bhadradri: శ్రీరాముడు, సీతాదేవి దంపతులు కల్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఓ చరిత్ర ఉంది. ఈ కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ముత్యాల తలంబ్రాలు అంటారు. Sri Rama Navami 2026: శ్రీరామనవమి రోజు యుగపురుషుడు శ్రీరాముని కల్యాణం సీతాదేవితో ఘనంగా జరుగుతుంది. ఈవేడుకలు దేశ వ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణం, నగరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో లక్షలాది భక్తుల…

Read More

Dairy Farming Tips: పాడి పశువుల్లో పాల దిగబడి తగ్గుతుందా.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ అంటున్న వైద్యులు |

Last Updated:Mar 27, 2026 10:33 AM IST Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడానికి కారణాలు చెప్పారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. + పాడి పశువుల్లో  పాల దిగబడి తగ్గుతుందా అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా…

Read More

Summer Special Train: దివ్య దర్శన్ పేరుతో రైల్వే బంపర్ ఆఫర్.. సమ్మర్‌లో అద్భుతమైన ప్రదేశాలు చూసే ఛాన్స్ | బిజినెస్

Last Updated:Mar 27, 2026 9:22 AM IST Summer Special Train:ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. + Summer Special Train Summer Special Train: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. రైలు ప్రయాణంతో పాటు వెహికల్ ట్రావెలింగ్,…

Read More

Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

Visakhapatnam: నమ్మించి నట్టేట ముంచారు.. డాలర్లు ఇస్తామని రూ. 39.50 లక్షల టోకరా.. విశాఖ వ్యక్తులపై నెల్లూరులో కేసు నమోదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:56 AM IST నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ. 39.50 లక్షల నగదును కాజేసిన ఘటన నెల్లూరు నగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: వ్యాపార లావాదేవీల్లో నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న తరుణంలో, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ….

Read More