ఏవినగరం ఆలయాల బాధ్యత టీటీడీకి.. యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం వైరల్..! Yanamala Ramakrishnudu temples assets handed over to TTD announcement. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Feb 20, 2026 5:18 PM IST యనమల రామకృష్ణుడు కుటుంబం ఏవినగరం ఆలయాలు, ఆస్తులు, బంగారం, పత్రాలను అధికారికంగా టీటీడీకి అప్పగించడంతో భక్తులకు విశ్వసనీయత, పారదర్శకత పెరిగింది. + యనమల ఆలయ ఆస్తులు టీటీడీకి ధారథత్వం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, బంగారం, ముఖ్య…


