మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని సందర్శించిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.#Atchimnaidu #tirumalatemple #tirumalanews
Source link


