ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు మొక్కులు సమర్పించుకున్నారు.#VangalapudiAnitha #tirumalatemple #tirumala
Source link


